సత్తుపల్లి :హైదరాబాద్లోని తెలంగాణభవన్లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్,ఐటీ,పురపాలక శాఖామంత్రి కేటీఆర్ నిర్వహించిన ఉమ్మడి ఖమ్మం జిల్లా ప్రజాప్రతినిధుల సమావేశానికి హాజరయ్యారు. సత్తుపల్లి నియోజకవర్�
USTDA Vinay | అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ( యూఎస్టీడీఏ ) డిప్యూటీ డైరెక్టర్, ప్రధాన నిర్వహణ అధికారిగా నియామకమైన ప్రవాస భారతీయుడు వినయ్ తుమ్మలపల్లికి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్
Fuel prices | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. రోజువారీ సమీక్షలో భాగంగా దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు పెట్రోల్, డీజిల్పై 35 పైసల చొప్పున పెంచాయి
Bhagavati chat shop: హైదరాబాద్ నగరం ధమ్ బిర్యానీకి మాత్రమే కాదు, వివిధ రకాల ఆహార పదార్థాలకు ప్రసిద్ధి. ముఖ్యంగా నగరంలో ఎంతో రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్ లభిస్తాయి. ఆ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్స్లో
టీఆర్ఎస్ ప్లీనరీ | టీఆర్ఎస్ పార్టీ ద్వి దశాబ్ది వేడుకల్లో భాగంగా ఈ నెల 25న పార్టీ అధినేత ఎన్నిక కోసం నిర్వహించే ప్లీనరీ సమావేశం ఏర్పాట్లపై ప్లీనరీ ఆహ్వాన కమిటీ సభ్యులు మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ ర�
City police destroy bike silencers | ద్విచక్ర వాహనాల సైలెన్సర్లలో మార్పులు చేసి.. శబ్ద కాలుష్యానికి పాల్పడుతున్న వాహనదారులపై సిటీ పోలీసులు ఉక్కుపాదం మోపారు. ఎక్కువ
మంత్రి శ్రీనివాస్గౌడ్ | హైదరాబాద్ : రాష్ట్రంలో ఎన్నో అద్భుతమైన పర్యాటక ప్రదేశాలు ఉన్నాయని పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. హైదరాబాద్లోని తన క్యాంప్ కార్యాలయంలో తెలంగాణ టూరిజం
Hyderabad | ప్రియుడితో కలిసి కూతురు తల్లిని హత్య చేసింది. ఈ సంఘటన రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఇన్చార్జి ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపిన వివరాల ప్రకారం.. రాజేంద్రనగర్ పోలీస్స
ముంబైకి తరలించకుండా నిలువరించిన రాష్ట్ర ప్రభుత్వం కొత్త పోస్టులను మంజూరుచేస్తూ కేంద్రం ఉత్తర్వులు హైదరాబాద్, అక్టోబర్ 18 (నమస్తే తెలంగాణ): ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ఏఎస్ఐ) సైంటిఫిక్ రిసెర్చ�
పీఏసీఎస్ ఉద్యోగులు | రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 905 ప్రాథమిక సహకార సంఘాల ( ప్యాక్స్ )లో విధులు నిర్వహిస్తున్న దాదాపు 5,600 మంది ఉద్యోగులకు హెచ్.ఆర్. పాలసీని అమలు చేయాలని ప్యాక్స్ ఉద్యోగుల సంఘం ప్రతినిధులు రాష్ట్ర �
RBI employee in Hyderabad loses Rs one lakh to cyber fraud | సైబర్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. ఆన్లైన్లో ఉచ్చులోపడి చాలా మంది అమాయకులు కష్టపడి సాధించిన సొత్తును
Jangaon | జనగామ జిల్లాలో పెను ప్రమాదం తప్పింది. జిల్లాలోని నెల్లుట్ల వద్ద ఓ ప్రైవేటు బస్సు ప్రమాదవశాత్తు దగ్ధమయింది. ఛత్తీస్ఘడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న బస్సు ఇంజన్లో