ఓక్రిడ్జ్ పాఠశాలలో స్టూడెంట్ కౌన్సిల్ ఎన్నికలను ఇటీవల నిర్వహించారు. ఈ ఎన్నికల్లో హిమాన్షు రావు కల్వకుంట్ల క్రియేటివ్ యాక్షన్ సర్వీస్ (సీఏఎస్) ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు.
నియోజకవర్గ అభివృద్ధికి అధిక నిధులు కేటాయించనున్నట్లు ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. ఖైరతాబాద్ పోస్టాఫీసు నుంచి మార్కెట్ వరకు రూ.1.25 కోట్లతో చేపట్టనున్న 400 మీటర్ల పొడువైన సీసీ రోడ్డు,
టిమ్స్ సూపర్ స్పెషాలిటీ దవాఖాన నిర్మాణంలో ఛాతి దవాఖాన అస్తిత్వానికి ఎటువంటి ఇబ్బంది రానివ్వబోమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్ రావు అన్నారు.
సినిమా పాటలకు కాపీ రైట్స్ ఉంటాయని, ఒక పాట వాడుకోవాలంటే ఇండియన్ పర్ఫార్మింగ్ రైట్ సొసైటీ లిమిటెడ్(ఐపీఆర్ఎస్)కు రాయల్టీ కట్టాల్సిందేనని ప్రముఖ సినీ గేయ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు.
తాను మరణిస్తూ ఐదుగురికి కొత్త జీవితాన్ని అందించాడు మధుసూదన్ మనుకుంట్ల. నగరంలోని రామంతపూర్ నెహ్రూనగర్కు చెందిన 52 ఏండ్ల మధుసూదన్ గత నెల 26న ఒక్కసారిగా అపస్మారక స్థితిలో పడిపోయాడు.