Hyderabad Devotee | హైదరాబాద్ కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజనీర్ భూరం తిరుమల దీక్షిత్ అనే భక్తుడు సోమవారం టీటీడీ ఎస్వీ అన్నదానం ట్రస్టు కు రూ.10 లక్షలు విరాళంగా అందించారు.
Srisailam | జ్యోతిర్లింగ, శక్తిపీఠ క్షేత్రమైన శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామి ఆలయానికి ప్రచార రథాన్ని బహూకరించాడు. హైదరాబాద్కు చెందిన బాలం సుధీర్ రూ.72లక్షల విలువైన తయారు చేయించిన రథాన్ని కానుకగా దేవస�