వేదిక కానున్న శాలపల్లి-ఇందిరానగర్లక్షా 20 వేల మందికి ఏర్పాట్లు825 బస్సులు, 500 ఇతర సొంత వాహనాలువేర్వేరుగా పార్కింగ్ స్థలాలుజర్మన్ హంగర్ టెక్నాలజీతో వేదిక ఈ నెల 16న జరిగే మహోత్తరమైన దళితబంధు పథక ప్రారంభోత్సవా�
హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి-ఇందిరానగర్లో ఈ నెల 16న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్కు ఎలాంటి అంతరాయం కలగకుండా దారి మళ్లింపు చర్యలు తీసుకుంటున్నట్లు సీపీ వీ సత్యనారాయణ తెలిపా
ఈ నెల 16న సీఎం చేతులమీదుగా 15 మంది లబ్ధిదారులకు మంజూరు పత్రాలు జాబితాను గ్రామ పంచాయతీ పరిధిలో డిస్ప్లే చేస్తాం lఅభ్యంతరాలు ఉంటే స్వీకరిస్తాం ఇది పైలెట్ ప్రాజెక్టు, ప్రతి విషయాన్నీ నిశితంగా పరిశీలిస్తున్న
ఆరుసార్లు గెలిపించినం. రాష్ట్రం అచ్చినంక రెండుసార్లు మంత్ర య్యిండు. అందుల ఓ సారి పైసల మంత్రిగా చేసే. ఆయన చేతుల్నే అంతుండే. కానీ, ఒక్కరోజు కూడా ఇల్లందకుంట సీతారామచంద్రస్వామిని పట్టించుకోలే. ఆయనకు కొబ్బరి�
కమలాపూర్ : బీజేపీ ప్రజల్లో తప్పుడు ఆలోచనలకు తెరలేపుతున్నదని తెలంగాణ ప్రభుత్వ విప్ బాల్క సుమన్ అన్నారు. “దళితబంధు” ఆర్ధిక స్థితిగతులను మార్చే పథకమని, దళితలుబాగుపడటం బిజేపికి ఇష్టంలేదని ఆయన అన్నారు. ̶
(Huzurabad) హుజూరాబాద్ : హుజూరాబాద్ మండలంలోని శాలపల్లి ఇందిరానగర్లో ఆగస్టు16 న నిర్వహించనున్న సీఎం కేసీఆర్ బహిరంగసభ సందర్భంగా ట్రాఫిక్ కు ఎలాంటి అంతరాయం కలగకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు కరీంనగర్ పోల
ఈటల తప్పుడు పనులకు పాల్పడ్డాడు ఇతర పార్టీలతో చేతులు కలిపాడు టీఆర్ఎస్ను గెలిపిస్తే నియోజకవర్గం బాగుపడుతుంది విప్ బాల్కసుమన్ కమలాపూర్, ఆగస్టు 11 : తల్లిలాంటి పార్టీకి రాజేందర్ వెన్నుపోటు పొడిచారని �
నాడు మహిళా సంఘ భవనాల నిర్మాణంపై నిర్లక్ష్యం విన్నవించినా చోద్యం జీవో ఇచ్చి చేతులు దులుపుకున్న వైనం 107 గ్రామాలకు 14 చోట్లనే మహిళా సంఘాల భవనాలు సమావేశాలు, ఇతర కార్యక్రమాలకు ఇబ్బందులు తాజాగా పరిష్కారం చూపుత�
హుజూరాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థిగా పేదింటి బిడ్డ గ్రామానికి దక్కిన ప్రాధాన్యత ఊరు జనాభా 3 వేలు , ఓటర్లు 11 వందలు గెల్లు శ్రీనివాస్ యాదవ్ ఎంపికపై గ్రామంలో హర్షాతిరేకాలు అందరం ఒక్కటై గెలిపించుకుంటామంటూ స�
పేదల సంక్షేమ పథకాలపై చులకన భావం పరిగె, భిక్ష అంటూ పలుచన మాటలు ఇప్పుడేమో అందరికీ ఇవ్వాలని వ్యాఖ్యలు లేదంటే తన వల్లే అన్నీ వస్తున్నాయని గొప్పలు విస్తుపోతున్న హుజూరాబాద్ ప్రజలు మన రాష్ట్రంలో అమలవుతున్న ప�
(Huzurabad) హుజురాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్రీడాకారుల వసతుల కల్పనకు 40 లక్షలు నిధులు మంజూరు చేసినట్టు స్పోర్ట్స్ చైర్మన్ అల్లిపురం వెంకటేశ్వర రెడ్డి తెలిపారు. శుక్రవారం హుజురాబాద్ క్రీడా మైదానాన్ని సం�
Huzurabad | హుజూరాబాద్ మండల పరిధిలోపి పెద్ద పాపయ్యపల్లెకు చెందిన ముదిరాజ్ కులస్తులు టీఆర్ఎస్ పార్టీకి జైకొట్టారు. టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్కే తమ ఓటు అని తీర్మానించారు. ఈ మేరకు మంత్�
Huzurabad | హుజూరాబాద్ నియోజకవర్గంలోని 19 గ్రామాలకు మహిళలకు, పట్టణ పరిధిలోని 30 వార్డుల మహిళలకు వడ్డీ లేని రుణం ఇస్తున్నామని మంత్రి హరీశ్రావు తెలిపారు. స్త్రీనిధి, బ్యాంకు లింకేజీ, వడ్డీ లేని ర�
Huzurabad | ఈ నెల 16వ తేదీన హుజూరాబాద్లో నిర్వహించే సీఎం కేసీఆర్ సభకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని మంత్రి హరీశ్రావు ప్రజాప్రతినిధులను, అధికారులను ఆదేశించారు. గురువారం ఉదయం హుజూరాబాద్ మండలంలోని