Huzurabad | హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో కరీంనగర్, హనుమకొండ జిల్లాల్లో నేటి నుంచే ఎన్నికల కోడ్ అమల్లోకి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి శశాంక్ గోయల్ తెలిపారు. హ�
కరీంనగర్ : రాష్ట్ర ప్రభుత్వం హుజూరాబాద్ నియోజకవర్గంలో పైలట్ ప్రాజెక్టుగా అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకాన్ని అర్హులైన దళిత కుటుంబాలందరికీ వర్తింపజేస్తామని ఆర్థిక మంత్రి తన్నీరు హర�
హుజురాబాద్ : ఇల్లందకుంట మండలం గడ్డివానిపల్లి గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు నర తిరుపతిరెడ్డి చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరారు. ఈ మేరకు ఆయన తిరుపతి రెడ్డికి కండువా �
హుజూరాబాద్ : టీఆర్ఎస్ ప్రభుత్వం ఆడబిడ్డలకు అండగా నిలుస్తున్నదని చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ అన్నారు. శనివారం ఆయన ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో మోటపోతుల రేణుక, తోడేటి కొమురమ్మ, భోగంపాడు గ్�
హుజురాబాద్ :టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలోనే గ్రామాల అభివృద్ధి చెందాయని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన కమాలపూర్ మండలం గూడూరు గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. పర్యటనలో భాగంగా రూ.20 లక�
హుజురాబాద్ :మూడెకరాల భూమి పొందిన దళిత కుటుంబం తమ ఇంట్లో కేసీఆర్ చిత్రపటాన్ని దేవుడిగా భావించి పూజలు చేస్తున్నది. హుజురాబాద్ నియోజకవర్గం ఇల్లందకుంట మండలం పాతర్లపల్లి గ్రామానికి చెందిన కోడెం రవీందర్-రాజ
హుజురాబాద్ : చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఇల్లందకుంట మండలం టేగుర్తి గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ప్రతి ఇంటికీ వెళ్లి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంక్షేమ పథకాలను చూసి కే�
హుజురాబాద్ :దళితుల ఆర్థికాభివృద్ధి కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నారని ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకొని ఆర్థికంగా అభివృద్ధి చెందాలని జిల్లా
హుజురాబాద్ : హుజురాబాద్ లో టీఆర్ఎస్ కు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది. హుజురాబాద్ టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ కు పలు యూనియన్లు , సంఘాలు తమ మద్దతు తెలుపుతూ ఏకగ్రీవంగా తీర్మానిస్తున్నాయి. జమ్�
హుజురాబాద్: హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మారుతినగర్ లో హమాలీల సమస్యలపై తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ శనివారం భేటీ అయ్యారు. హమాలీలు ఎదుర్కొంటున్న సమస్యల పై మంత్రి కొప్పుల �
హుజురాబాద్: హుజురాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలిశారు. ఇవాళ గెల్లు శ్రీనివాస్ యాదవ్ పుట్టినరోజు సందర్భంగా ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావును క�
హుజురాబాద్ : వీణవంక మండలం గున్ముక్ల సొసైటీ డైరెక్టర్ కట్కూరి మధుసూదన్ రెడ్డి కాంగ్రెస్ నుంచి టిఆర్ఎస్ లో చేరారు. ఆయనతోపాటు ఆయన అనుచరులు గులాబీ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే పెద్ది �
Huzurabad Green Challenge | తన పుట్టినరోజును పురస్కరించుకొని హుజూరాబాద్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్ గ్రీన్ ఇండియా చాలెంజ్లో పాల్గొన్నారు.