సమకాలీన మానవ జీవితమే ఆధునిక కవిత్వం. కాలంతో పాటు కవిత్వం కూడా పరిణామం చెందుతుంది. సమాజంలోని జాతి, లింగ, వర్గ, వర్ణ, ప్రాదేశిక నిర్మాణాత్మక అంతరాలతో పాటుగా చిన్నచూపు, వివక్ష, స్వార్థం, ధనిక, పేద వంటి గుణాత్మక
దేశంలో కులగణన జరుగుతున్న సందర్భంలో శీలం భద్రయ్య వెలువరించిన ఈ ‘ముస్తాదు’ తెలుగు సాహిత్యంలో చిన్న కదలికను తెచ్చిందనే చెప్పాలి. ఆయా కులాల అస్తిత్వం, ఉత్పత్తులు ఆర్థికాభివృద్ధికి దోహదం చేస్తున్న తీరు, సం�
‘భావనమే’ జీవనం. జీవ దేహం కేవలం ఒక ఉపకరణం. ఇంద్రియ గ్రహణం, ప్రజ్ఞ, ఉద్వేగాలు, అభ్యాసం, అస్తిత్వరూపం, నిర్ణయాలు, పట్టుదల, అనుభూతి విస్తృతి.. అన్నీ భావప్రపంచమే.
మానవ జీవితం ఒక యాత్రాస్మృతి అంటారు. దాశరథి తన జీవితానుభవాలకు పెట్టుకున్న పేరు అదే. ఆ ‘యాత్రాస్మృతి’లో ఆయన ఎన్నో తీపి, చేదు అనుభవాలను పంచుకున్నారు. మహామహులతో స్నేహం చేసిన దాశరథి..
వన్యప్రాణుల దాడుల్లో చనిపోయిన వారి కుటుంబాలకు ప్రస్తుతం ఇస్తున్న రూ.5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వం రూ.10 లక్షలకు పెంచనున్నది. ఆదివారం బాధ్యతలు స్వీకరించిన అటవీ, పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ.. పరిహారం పెం�
మహాభారతం భారతీయుల జీవితాలతో తరతరాలుగా విడదీయలేని అనుబంధాన్ని పెనవేసుకున్నది. ప్రజాకవి జయరాజు విరచిత కావ్యగానామృతం ‘శిలా నీవే - శిల్పి నీవే- శిల్పం నీవే’ కూడా అంతే. ఇంకా ఓ అడుగు ముందుకేసి ఆధునిక ప్రపంచ మా�
మన లక్ష్యం ఏమిటి? అన్న ప్రశ్నకు ఒక్కొక్కరూ ఒక్కోరకమైన సమాధానం చెప్తుంటారు. ఈ ప్రపంచం మాయ అని భావించేవాళ్లు, మనం ఎక్కడినుంచి వచ్చామో అక్కడికే చేరుతామనుకుంటారు. మనం శూన్యం (ఏమీలేని వస్తువు) నుంచి వచ్చాం కాబ
100 ఏళ్ల వరకు బతికేవాళ్లు చాలా తక్కువ. కానీ.. ఇదంతా ఇప్పుడే.. కొన్ని ఏళ్ల తర్వాత మనుషులు 180 ఏళ్ల వరకు బతుకుతారు.. బతికి తీరుతారు అని శాస్త్రవేత్తలు చాలెంజ్ చేస్తున్నారు.