బడ్జెట్ ధరలోనే భారీ బ్యాటరీ బ్యాకప్ వచ్చే ల్యాప్టాప్ను కొనుగోలు చేయాలని చూస్తున్నారా..? అయితే ల్యాప్టాప్ తయారీ సంస్థ హెచ్పీ మీ కోసమే రెండు నూతన మోడల్స్ను భారత మార్కెట్లో లాంచ్ చేసింద�
కృత్రిమ మేధస్సుతో అనుసంధానమైన ల్యాప్టాప్లను దేశీయ మార్కెట్లోకి విడుదల చేసింది హెచ్పీ. ఇంటెల్-కోర్-అల్ట్రా ప్రాసెసర్ కలిగిన ఒమెనన్ ట్రాన్సెండ్ 14 కలిగిన ఈ గేమింగ్ ల్యాప్టాప్ పాతవాటితో పోలిస్
హెచ్పీతో కలిసి దేశీయంగా క్రోమ్బుక్స్ ఉత్పత్తి చేస్తున్నట్టు గ్లోబల్ టెక్నాలజీ దిగ్గజం గూగుల్ ప్రకటించింది. చెన్నైకు సమీపంలోని ప్లాంట్లోనే తయారు చేస్తున్నట్టు సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించింది.
ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజాల నుంచి పలు కంపెనీల వరకూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, సిస్కో సహా వివిధ కంపెనీలు భారీ లేఆఫ్స్ను ప్రకటిస్తున్నా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. చాలా మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో హెచ్పీ కంపెనీ క్రోమ్బుక్ 11aను భారత్