ప్రస్తుతం టెక్ కంపెనీల్లో ఉద్యోగాలు గాల్లో దీపంలా మారాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక మాంద్యం, ఇతర మార్కెట్ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో దిగ్గజ ఐటీ కంపెనీలు వేలల్లో ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి.
ఆర్ధిక మందగమనం, ఆర్ధిక మాంద్య భయాలతో టెక్ దిగ్గజాల నుంచి పలు కంపెనీల వరకూ ఉద్యోగులపై వేటు వేస్తున్నాయి. ట్విట్టర్, మెటా, అమెజాన్, సిస్కో సహా వివిధ కంపెనీలు భారీ లేఆఫ్స్ను ప్రకటిస్తున్నా
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి కారణంగా విద్యార్థులు ఆన్లైన్లో పాఠాలు వింటున్నారు. చాలా మంది ఫోన్లలోనే ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నారు. సరసమైన ధరలో మంచి ఫీచర్లతో హెచ్పీ కంపెనీ క్రోమ్బుక్ 11aను భారత్