జవహర్నగర్ కార్పొరేషన్లో శుక్రవారం రెవెన్యూ సిబ్బంది పలు కాలనీల్లో అక్రమ నిర్మాణం పేరిట చేపట్టిన పేదల ఇండ్ల కూల్చివేతలు ఉద్రిక్తతకు దారితీసింది. పేదల ఇండ్లపైకి బుల్డొజర్ తీసుకురావడంపై జవహర్నగర్�
అభివృద్ధి పేరిట రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో జరుగుతున్న కూల్చివేతలను ఇప్పటికైనా ఆపాలని బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేశారు. కూల్చివేతలను నిరసిస్తూ రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల�
మూసీలో కూల్చివేతల పర్వం కొనసాగుతూనే ఉంది. దసరా పండుగ ముందు విరామం ప్రకటించి 15 రోజులుగా కూల్చివేతలను నిలిపివేసిన ప్రభుత్వం, చడీ చప్పడు కాకుండా శనివారం నుంచి మళ్లీ మొదలుపెట్టింది.