బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�
హాంకాంగ్లో ఊరేగింపులపై కఠిన నిషేధం విధించారు. ఇలా నిషేధం విధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం. జూన్ 4 న కొవ్వొత్తి ఊరేగింపును నిర్వహించకుండా అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
హాంకాంగ్, మే 26: పర్పుల్-పింక్ డైమండ్ ‘సాకురా’ వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. ఇప్పటి వరకు వేలం వేసిన ఈ రకం వజ్రాలతో పోలిస్తే ఈ ధరే అత్యధికం. క్రిస్టీస్ హాంకాంగ్ అనే నగల సంస్థ ఈ వజ్రా�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాట
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య నేత, మీడియా టైకూన్ జిమ్మీ లాయ్కు 14 నెలల జైలు శిక్షను ఖరారు చేశారు. 2019లో హాంగ్కాంగ్లో ప్రజా ఉద్యమం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అనైతిక రీతిలో
సీట్ల సంఖ్య తగ్గింపు హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానా�
బీజింగ్: హాంకాంగ్ను పూర్తిగా తన కంబంధ హస్తాల్లోకి తీసుకునే దిశగా చైనా మరో అడుగు వేసింది. హాంకాంగ్ ఎన్నికల ప్రక్రియలో సమూల మార్పులు చేసింది. ఇప్పటి వరకూ మిగిలి ఉన్న కాస్త ప్రజాస్వామ్యాన్న�