హాంగ్కాంగ్: హాంగ్కాంగ్లోని బహుళ అంతస్తుల బిల్డింగ్లో అగ్ని ప్రమాదం జరిగింది. కాజ్వే షాపింగ్ జిల్లాలో ఉన్న గ్లౌసెస్టర్ రోడ్డులోని వరల్డ్ ట్రేడ్ సెంటర్ బిల్డింగ్లో ఈ ప్రమాదం సంభవించిం
Gold | దేశ రాజధాని ఢిల్లీలో భారీగా బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ, గురుగ్రామ్లో తనిఖీలు చేపట్టిన డీఆర్ఐ అధికారులు.. రూ. 42 కోట్ల విలువ చేసే 85 కిలోల బంగారాన్ని సీజ్ చేశారు. బంగారాన్ని హాంగ్కాంగ్ న�
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ సంస్థ ఉత్పత్తి చేస్తున్న కోవాగ్జిన్ కోవిడ్ టీకాకు ఇప్పుడు హాంగ్కాంగ్ కూడా గుర్తింపును ఇచ్చింది. కోవిడ్19 వ్యాక్సిన్ల జాబితాలో కోవాగ్జిన్ను చేర్చారు. కోవాగ్జిన్ వేసుకున్
హాంగ్కాంగ్| గ్లోబల్ ఫైనాన్షియల్ హబ్ అయిన హాంగ్కాంగ్ ప్రమాణికుల విమానాల నిషేధిత జాబితాలో మరో దేశం చేరింది. కరోనా తీవ్రత అత్యధికంగా ఉండటంతో ఇండోనేషియా నుంచి వచ్చే ప్యాసింజర్ విమానాలపై నిషేధం విధ
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య అనకూల దినపత్రిక యాపిల్ డెయిలీను మూసివేయనున్నారు. అయితే పత్రిక మూసివేత అంశంపై శుక్రవారం నిర్ణయం తీసుకోనున్నట్లు ఆ సంస్థ చెప్పింది. ఆ పత్రికకు చెందిన సు�
బీజింగ్, మే 29: చైనాలో మహమ్మారి మళ్లీ జూలు విదిలిస్తున్నది. 1.5 కోట్ల జనాభా గల గాంజావ్ నగరంలో కొత్తగా 20 కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తున్నది. ఇవి భారత్లో తొలిసారిగా వెలుగుచూసిన కరోనా వైరస్ రకం కేసులేనన�
హాంకాంగ్లో ఊరేగింపులపై కఠిన నిషేధం విధించారు. ఇలా నిషేధం విధించడం ఇది వరుసగా రెండో సంవత్సరం. జూన్ 4 న కొవ్వొత్తి ఊరేగింపును నిర్వహించకుండా అధికారులు ఈ ఉత్తర్వులు జారీ చేశారు.
హాంకాంగ్, మే 26: పర్పుల్-పింక్ డైమండ్ ‘సాకురా’ వేలం పాటలో రికార్డు స్థాయిలో రూ.213 కోట్లు పలికింది. ఇప్పటి వరకు వేలం వేసిన ఈ రకం వజ్రాలతో పోలిస్తే ఈ ధరే అత్యధికం. క్రిస్టీస్ హాంకాంగ్ అనే నగల సంస్థ ఈ వజ్రా�
న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసుల వ్యాప్తితో భారత్ కు విమానాల రాకపోకలను హాంకాంగ్ మంగళవారం నుంచి మే 3 వరకూ రద్దు చేసింది. పాకిస్తాన్, ఫిలిప్పీన్స్ ల మధ్య తిరిగే విమానాలను మే 3 వరకూ రెండు వారాల పాట
హాంగ్కాంగ్: హాంగ్కాంగ్ ప్రజాస్వామ్య నేత, మీడియా టైకూన్ జిమ్మీ లాయ్కు 14 నెలల జైలు శిక్షను ఖరారు చేశారు. 2019లో హాంగ్కాంగ్లో ప్రజా ఉద్యమం వెల్లువెత్తిన విషయం తెలిసిందే. ఆ సమయంలో అనైతిక రీతిలో
సీట్ల సంఖ్య తగ్గింపు హాంకాంగ్, మార్చి 30: హాంకాంగ్లో ప్రజాస్వామ్య స్ఫూర్తిని చైనా మరోసారి దెబ్బతీసింది. హాంకాంగ్ చట్టసభలో ప్రజలు ఎన్నుకునే స్థానాలను 35 నుంచి 20కి తగ్గించేసింది. ప్రస్తుతం మొత్తం 70 స్థానా�