ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందనలు తెలిపారు. శభాష్.. హిమాన్షు అంటూ కితాబునిచ్చారు.
Himanshu | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 22,000 స్కూళ్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో వారానికి మూడు రోజు
టి తరం పిల్లల ఆలోచన విధానానికి కాస్నివాల్ ప్రతీక అని, ఏదైనా సమస్య వచ్చినప్పుడు తమ కాళ్లపై తాము నిలబడే ఆత్మవిశ్వాసాన్ని ఇలాంటి ప్రత్యేక ఈవెంట్లు విద్యార్థులకు ఇస్తాయని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ
Meta Job | ప్రముఖ మైక్రో బ్లాగింగ్ ప్లాట్ఫామ్ ట్విట్టర్ మాదిరిగా ఫేస్బుక్ మాతృ సంస్థ ‘మెటా’ కూడా తమ ఉద్యోగుల కోత మొదలు పెట్టిన విషయం తెలిసిందే. కంపెనీలోని 13 శాతం మంది ఉద్యోగుల్ని తొలగిస్తున్నట్లు ఇటీవల �
కీసరగుట్ట ఆలయంలో ప్రత్యేక పూజలు మేడ్చల్, మార్చి 1 (నమస్తే తెలంగాణ): మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా మంగళవారం రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ సతీమణి శైలిమ, కుమారుడు హిమాన్షు మేడ్చల్ జి�
బేగంపేట్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షు మీద క్యూ న్యూస్ యూ ట్యూబ్ ఛానెల్, ఇతర సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అనుచిత వాఖ్యలు చేసిన తీన్మార్ మల్లన్న అలియాస్ చిం�
ఇటీవల తీన్మార్ మల్లన్న.. తెలంగాణ మంత్రి కేటీఆర్ కొడుకు హిమాన్షుపై చేసిన బాడీషేమింగ్ వ్యాఖ్యలపై తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్న విషయం తెలిసిందే. తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలను ఇండియన�
మీ పార్టీ తెలంగాణ నేతలకు ఇదే నేర్పుతున్నారా? థర్డ్ రేట్ నాయకులతో నీచపు మాటలా? జర్నలిజం ముసుగులో తప్పుడు వ్యాఖ్యలా? అమిత్ షా, మోదీ కుటుంబాలపై మేం అంటేమీ పరిస్థితి ఏంటి? ఎప్పుడైనా ఆలోచించారా? జేపీ నడ్డాప�
హైదరాబాద్: క్యూన్యూస్ చానల్ యూట్యూబ్లో నిర్వహించిన ఓ పబ్లిక్ పోల్లో తన కొడుకు పేరును ప్రస్తావిస్తూ వ్యంగ్యంగా పోస్ట్ పెట్టడంపై మంత్రి కేటీఆర్ ఆవేదన చెందారు. ఇలాంటివి చూసినప్పుడే తాను ప్ర�
ముఖ్యమంత్రి కేసీఆర్కు రాఖీ కట్టిన సోదరీమణులుహైదరాబాద్, ఆగస్టు 22 (నమస్తే తెలంగాణ): ప్రగతిభవన్లో ఆదివారం రక్షాబంధన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులతోపాటు కుటుంబసభ్యులు పాల్గ�
‘శోమ’ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు సీఎం కేసీఆర్కు హిమాన్షు కృతజ్ఞతలు అభినందనలు తెలిపిన మంత్రి కేటీఆర్ హైదరాబాద్, జూన్ 28 (నమస్తే తెలంగాణ): ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు మనుమడు, మంత్రి కే తారకరా�
హైదరాబాద్: ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు మనవడు, మంత్రి కేటీఆర్ తనయుడు హిమాన్షును ప్రతిష్టాత్మక డయానా అవార్డు వరించింది. SHOMA అనే కార్యక్రమాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తున్నందుకుగ�