కాకతీయ యూనివర్సిటీలో ఉద్రి క్త వాతావరణం నెలకొన్నది. పీజీ పరీక్షలు వాయిదా వేయాలని డిమాండ్ చేస్తూ వి ద్యార్థులు కేయూ పరిపాలన భవనం ఎదు ట మంగళవారం కూడా ఆందోళనకు దిగా రు.
ములుగు జిల్లాలో హైటెన్షన్ వాతావరణం నెలకొన్నది. వెంకటాపురం (నూగూరు) మండల పరిధిలో మావోయిస్టులకు కంచుకోటగా ఉన్న కర్రెగుట్టల ప్రాంతాన్ని మంగళవారం తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన సుమారు రెండు వేల
ప్రఖ్యాతి గాంచిన హెబ్రోన్ చర్చిలో గురువారం సాయంత్రం మారోసారి ఉద్రిక్తత నెలకొన్నది. హెబ్రోన్ చర్చి సొసైటీ అధికార ప్రతినిధి రాగి పీటరాచారి తన అనుచర వర్గంతో చర్చి లోపలికి రావడంతో ఉద్రిక్తత నెలకొన్నది. �
బాసర ట్రిపుల్ ఐటీ వద్ద శనివారం హై టెన్షన్ నెలకున్నది. స్వాతిప్రియ ఆత్మహత్య ఘటనలో ఏబీవీపీ కార్యకర్తపై జరిగిన దాడి నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఏబీవీపీ కార్యకర్తలు శనివారం బాసర ట్రిపుల్ ఐటీని ముట్టడి
Nagarjuna Sagar Dam | నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్ద ఉద్రిక్తత నెలకొన్నది. బుధవారం అర్ధరాత్రి సమయంలో సాగర్ వద్దకు ఏపీ పోలీసులు చేరుకున్నారు. దాంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారి తీశాయి. తెలంగాణ, ఏపీ మధ్య నీటి విషయంల
‘నేను మహిళను, ఒక మహిళను అట్లా అనవచ్చా?’ ఇది వైఎస్ షర్మిల వేసిన ప్రశ్న. అయితే ఆమె మాత్రం ఒక మహిళగా మాట్లాడుతున్నదా? ‘వాడు, వీడు, రారా, పోరా, కొజ్జా.. ఆయన విడాకులివ్వాలి.
దారుణ హత్యకు గురైన సిద్దిపేట జిల్లా చేర్యాల జడ్పీటీసీ శెట్టె మల్లేశం అంత్యక్రియ లు ఆయన స్వగ్రామం గుర్జకుంటలో మంగళవారం అశ్రునయనాల మధ్య జరిగాయి. అందరితో కలుపుగొలుపుగా ఉండే జడ్పీటీసీ మల్లేశం హత్యను గ్రామ
ఆద్యంతం ఉత్కంఠగా జరిగిన భారత్, ఐర్లాండ్ మ్యాచ్లో విజయం టీమిండియానే వరించింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై చెలరేగిన దీపక్ హుడా (104), సంజూ శాంసన్ (77) అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడటంతో భారత జట్టు 225 పరుగులు �