జహీరాబాద్ (Zaheerabad) నియోజకవర్గంలో ఎండలు దంచికొడుతున్నాయి. భానుడు ఉగ్రరూపం దాల్చి తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. ఉదయం 8 గంటలు దాటితే చాలు సూర్యుడు భగభగమంటుండటంతో ప్రజలు ఇండ్ల నుంచి బయటకు వెళ్లాలంటేనే భయపడుత�
Heat Wave | చరిత్రలో అత్యంత ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదైన ఏడాదిగా 2024 రికార్డులకు ఎక్కినట్టు ఐరోపా వాతావరణ సంస్థ కోపర్నికస్ ైక్లెమేట్ చేంజ్ సర్వీస్ శుక్రవారం వెల్లడించింది.
అధిక ఉష్ణోగ్రతల్లో 2024 సంవత్సరం కొత్త రికార్డును సృష్టించింది. 1901 తర్వాత అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదైంది గత ఏడాదేనని భారత వాతావరణ శాఖ(ఐఎండీ) వెల్లడించింది.
Vegetables price | మార్కెట్ కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వాటిని కొనాలంటేనే సామాన్యుడు హడలెత్తిపోతున్నాడు. నిన్నమొన్నటి వరకు కాస్త పరవాలేదు అనుకున్న ఉల్లి ధర కూడా ఇప్పడు ఘాటెకింది. రిటైల్ మారెట్లో కేజీ ఉల్లి ధర �
నెలరోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలు ఆదివారం జిల్లావ్యాప్తంగా కురిసిన వర్షంతో ఉపశమనం చెందారు. అధిక ఉష్ణోగ్రత, ఉక్కపోత కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న జనం వాతావరణం చల్లబడడంతో కొంత ఊరట కలిగి�
రాష్ట్రవ్యాప్తంగా గురువారం అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా భద్రాచలంలో 44 డిగ్రీలు, ఖమ్మంలో 43.4, నల్లగొండలో 42.8, నిజామాబాద్లో 42.7, రామగుండంలో 42.4 డిగ్రీల చొప్పున గరిష్ఠ ఉష్ణో�
TS Weather | తెలంగాణలో ఎండలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ఉదయం నుంచే భానుడు ప్రతాపం చూపిస్తున్నాడు. మధ్యాహ్నం వరకే ఎండ 40 డిగ్రీలకు చేరుతున్నది. పగటి ఉష్ణోగ్రతలు ఇప్పటికే 44 డిగ్రీలకు చేరువయ్యాయి.
Kerala : కేరళ హీటెక్కింది. సమ్మర్ వేడి దంచుతోంది. ఇవాళ ఐఎండీ ఆరు జిల్లాలకు వార్నింగ్ ఇచ్చింది. టెంపరేచర్లు అధిక స్థాయిలో నమోదు అవుతున్నాయి. ఎర్నాకుళం, త్రిసూర్, కన్నూరు, అలప్పుజా, కొట్టాయం, కోజికోడ్ జ
ఉత్తర-దక్షిణ ద్రోణి ప్రభావంతో మంగళవారం గ్రేటర్లో పలు చోట్ల వాన దంచికొట్టింది. కొన్ని రోజులుగా తీవ్రమైన ఎండలు, ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్న గ్రేటర్వాసులు రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో కొంత �