ఉమ్మడి జిల్లాలోని పలు మండలాల్లో సోమవారం రాత్రి, మంగళవారం భారీ వర్షం కురిసింది. నవీపేట మండలంలోని యంచ గ్రామంలో సోమవారం రాత్రి పిడుగు పడిన శబ్దానికి గ్రామానికి చెందిన లక్ష్మీబాయి(61) మృతిచెందిందని స్థానికు�
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మంగళవారం మోస్తరు వర్షం కురిసింది. తుఫాన్ ప్రభావంతో నిన్నటివరకు చెదురుమదురు జల్లులు పడినప్పటికీ మంగళవారం సాయంత్రం భద్రాద్రి జిల్లాలో భారీ వర్షం కురిసింది. కొత్తగూడెం, పాల్వంచ,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని దంతెలబోర గ్రామం వద్ద కిన్నెరసాని, ముర్రేడు వాగులు కలిసే చోట ఏడుగురు పశువుల కాపరులు బుధవారం వరద నీటిలో చిక్కుకున్నారు.
రాష్ట్రంలో వరద ప్రమాదాన్ని కేంద్ర ప్రభుత్వం జాతీయ విపత్తుగా ప్రకటించాలని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు కోరారు. ఈ విషయమై త్వరలో సీఎం రేవంత్రెడ్డి ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వ పెద్దలను �
ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులకు మామిడి తోటల్లోని కాయలు రాలిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లోని వడ్ల కుప్పలు తడిసిముద్దయ్యాయి. దీంతో
ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఆదివారం సాయంత్రం మేఘావృతమై ఒక్కసారిగా వీచిన గాలివానతో నల్లగొండ జిల్లాలోని పలు చోట్ల తీవ్ర నష్టం జరిగింది. జిల్లా కేంద్రంతోపాటు కనగల్, తిప్పర్తి, కట్టంగూర్, పెద్దవూర, అ
ట్రాకుల అభివృద్ధి పనులతో పలు రైల్వే స్టేషన్ల మధ్యలో దాదాపు 36 రైళ్లను రద్దు చేసినట్టు శుక్రవారం ఎస్సీఆర్ అధికారులు వెల్లడించారు. తిరుపతి-కాట్పాడి స్టేషన్ల మధ్య రెండు రైళ్లను రద్దు చేయగా, 31 నుంచి ఆగస్టు 6 �
మెదక్ జిల్లా వ్యాప్తంగా మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో చెరు వులు, కుంటలు నిండడంతోపాటు ప్రాజెక్టులు నిండుతు న్నాయి. వర్షంలోనే రైతులు పొలం పనులు చేస్తున్నారు. సోమవారం రాత్రి నుంచి మొదలైన ఎడతెరిపి లే�
ఉమ్మడి జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. సోమవారం రాత్రి ప్రారంభమైన వానలు మంగళ, బుధ వారాల్లోనూ ఎడతెరిపిలేకుండా పడుతున్నాయి. ఇన్నాళ్లు చినుకు కరువై వడలిపోయిన పంట చేన్లకు జీవం పోస్తున్�
Minister Srinivas Goud | మహబూబ్నగర్ పట్టణంలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన రామయ్య బౌలి, ఎర్రగుంట, తదితర లోతట్టు ప్రాంతాల్లో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పర్యటించారు.