అమరావతి : ఇటీవల కురిసిన భారీ వర్షాల నుంచి ప్రజలు కోలుకోక ముందే భారీ వర్షాలు పడుతుండడడంతో కడప, నెల్లూరు జిల్లా వాసులు కలవరపాటుకు గురవుతున్నారు. పలు చోట్ల ఎడతెరపి లేకుండా, మరికొన్న చోట్ల మోస్తరు వర్షాలు కుర
అమరావతి : వారం రోజుల క్రితం భారీ వర్షాలు, వరదలతో తల్లడిల్లిన ఆంధ్రప్రదేశ్లోని పలు జిల్లాలోని ప్రజలు తేరుకోకముందే మళ్లీ కుండపోత వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.. అల్పపీడనం కారణంగా తిరుపతి, నెల్�
అమరావతి : ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రతిపక్ష నాయకుడు, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై మరోసారి విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు అంశంపై ప్రభుత్వం చేపడుతున్న సహాయ సహకారాలను వివరిస
తిరుపతి : భారీ వర్షాలతో స్వామి వారిని దర్శించుకోని భక్తుల కోసం తిరుమల, తిరుపతి దేవస్థానం ప్రత్యేక దర్శనానికి అవకాశాన్ని కల్పించింది. ఈనెల 18 నుంచి 30 వ తేదీ వరకు టికెట్లు బుకింగ్ చేసుకుని, వర్షాల కారణంగా దర�
Biker Swept Away | భారీ వర్షాల కారణంగా ఆ రోడ్డు ఒక నదిలా తయారైంది. వేగంగా ప్రవహిస్తున్న నీటిలో చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూ కొందరు ఆ రోడ్డు దాటుతున్నారు. మరికొందరు తమ బైకులపై రోడ్డు దాటాలని ప్రయత్నించారు.
అమరావతి : ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలతో పలుగ్రామాలు ముంపునకు గురయ్యాయి. పరిస్థితులను చక్కదిద్ధేందుకు అధికారులు రంగంలోకి దిగారు. చెరువులు, వాగులు పొంగి పొర్లుతున్నాయి. చి�
AP News | ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు పాత భవనాలు కుప్పకూలుతున్నాయి. అనంతపురం జిల్
చెన్నై: గోడ కూలడంతో నలుగురు పిల్లలతో సహా 9 మంది మరణించారు. తమిళనాడులోని వెల్లూరు జిల్లాలో శుక్రవారం ఈ విషాద ఘటన జరిగింది. తమిళనాడులో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ నేపథ్యంలో పేర్నంపట్టు ప్రాంతంలో ఒక ఇంటి �
అమరావతి : భారీవర్షాల కారణంగా ప్రమాదవశాత్తు ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ.5లక్షలు పరిహారం అందించాలని ఏపీ సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. గత మూడు రోజులుగా పలు జిల్లాల్లో కురుస్తున్న వర్షాలపై శుక్రవ
అమరావతి : ఏపీలో కురుస్తున్న భారీ వర్షాలతో పలు జిల్లాలో భీతావాహ పరిస్థితి నెలకొంది.భారీ వర్షాల కారణంగా చెయ్యేరు నది ఉధృతంగా ప్రవహిస్తోంది. చెయ్యేరు వరదలో కొట్టుకుపోయి 16 మంది గల్లంతు అయ్యారు. నది మధ్యలో ఆర�