తూప్రాన్, మనోహరాబాద్ ఉమ్మడి మండలాల్లో వర్షం దంచికొట్టింది. రెండు రోజులుగా చిరుజల్లులతో పలుకరించిన వర్షం గురువారం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురవడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ
Sri Lanka | రుతుపవనాల ప్రభావంతో ద్వీపదేశం శ్రీలంక (Sri Lanka)ను భారీ వర్షాలు (heavy rain) అతలాకుతలం చేస్తున్నాయి. ఈ వర్షాలకు సుమారు 15 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు తెలిపారు.
గాలివాన బీభత్సం సృష్టించింది. ఒక్కసారిగా వీచిన ఈదురుగాలులతో మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. ఇండ్లు, పశువుల కొట్టాలపై రేకులు ఎగిరిపడ్డాయి.
వరంగల్ నగరంలో ఆదివారం సాయంత్రం ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో జోరు వాన కురిసింది. దీంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. స్టేషన్రోడ్, బట్టలబజార్, వరంగల్చౌరస్తా, రామన్నపేటలో వరదనీరు రోడ్లపై ప్రవహిం�
ఉమ్మడి జిల్లాలో గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులతో భారీ వర్షం పడింది. దీంతో పలు చోట్ల చెట్లు కూలిపోయాయి. విద్యుత్ స్తంభాలు విరిగిపోయాయి. కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. వరంగల్ నగ
మిజోరంలో తీవ్ర విషాదం చోటుచేసుకున్నది. ఐజ్వాల్ జిల్లాలో గ్రానైట్ క్వారీ (Stone Quarry) కూలడంతో పది మంది కార్మికులు మరణించారు. పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. పోలీసులు అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని సహ
రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆదివారం వర్షం బీభత్సం సృష్టించింది. భారీగా వీచిన ఈదురు గాలులకు తోడు వర్షం కురవడంతో చాలాచోట్ల ఇండ్ల పైకప్పులు ఎగిరిపోవడంతోపాటు, గోడలు కూలాయి.
ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో బుధవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసింది. కొనుగోలు కేంద్రాల్లో ఆరబెట్టిన వడ్లపై కప్పిన టార్పాలిన్లు గాలికి లేచిపోయాయి. తాత్కాలికంగా వేసిన రేకుల షె�
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో మరో మూడ్రోజులపాటు తేలికపాటి నుంచి మోస్త్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణశాఖ విభాగం తెలిపింది. ఆదివారం దక్షిణ ఇంటీరియర్ తమిళనాడు, పరిసర ప్రాంతాల మీదుగా కొనసాగిన ఉపరి
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వ్యాప్తం గా సోమవారం భారీ వర్షం కురిసింది. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలో లోతట్టు ప్రాంతాల్లోకి భారీగా నీరు చేరింది. బాదేపల్లి మార్కెట్యార్డులోని ధాన్యంతోపాటు కొనుగో�