గిరిజనశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ మహబూబాబాద్/గార్ల, మే 17: ఆరోగ్య తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభు త్వం పని చేస్తున్నదని గిరిజన, స్త్రీశిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. అన్ని జిల్లా కేంద్రా
విజయవాడ,9మే : మణిపాల్ హాస్పిటల్, విజయవాడ విజయవంతంగా 20ఏండ్ల బీకామ్ విద్యార్థి ఈశ్వర్ సాయి గణేష్కు హప్లోఐడెంటికల్ బోన్మారో మార్పిడి శస్త్రచికిత్సను నిర్వహించింది. సాధారణంగా ఈ ప్రక్రియలో డాక్టర్లు
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కొద్ది రోజుల క్రితం కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఆయన కొద్ది రోజులుగా తన ఫాం హౌజ్లో ఉండి చికిత్స తీసుకుంటున్నారు. ఆయన కోలుకున్న విషయాన్ని జనసేన పార్టీ అధికారిక
శరీరానికి ఒక రూపు తెచ్చేవి ఎముకలే ! ఏ పని చేయాలన్నా బొక్కలు బలంగా ఉండాలి. నిలబడాలన్నా.. కూర్చోవాలన్నా.. నడవాలన్నా.. పరుగెత్తాలన్నా.. ఇలా ఏ పనికి అయినా ఎముకలు దృఢంగా ఉండాలి.
షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.
లండన్ : నిత్యం ఒక కప్పు పరిమాణంలో ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. డెన్మార్క్ లో నివసించే 50,000 మంది ఆహారపు అలవాట్లను 23 �
సమయానికి తినక పోవడం, తిన్నా బ్రేక్ఫాస్ట్ ఎగ్గొట్టడం వల్ల శరీరానికి అభద్రత పెరుగుతుంది. కొవ్వు రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. రెండు భోజనాలమధ్య విరామం గరిష్ఠంగా ఐదు గంటలక�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తర్వాత కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన అఫీషియల్గా ప్రకటించింది. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఫొటో కూడా షేర్ చేసింది. పవన్