షుగర్ పేషెంట్స్ | మధుమేహం ఒక్కసారి వస్తే ఇక అంతే! జీవితాంతం నోరు కట్టుకోవాల్సిందే !! ఏది పడితే అది తినే ఛాన్స్ ఉండదు. ఏం తినాలన్నా.. ఏది తాగాలన్నా ముందు వెనుక ఆలోచించుకోవాల్సి వస్తుంది.
లండన్ : నిత్యం ఒక కప్పు పరిమాణంలో ఆకుకూరలను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బుల ముప్పు గణనీయంగా తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. డెన్మార్క్ లో నివసించే 50,000 మంది ఆహారపు అలవాట్లను 23 �
సమయానికి తినక పోవడం, తిన్నా బ్రేక్ఫాస్ట్ ఎగ్గొట్టడం వల్ల శరీరానికి అభద్రత పెరుగుతుంది. కొవ్వు రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది. రెండు భోజనాలమధ్య విరామం గరిష్ఠంగా ఐదు గంటలక�
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ చిత్రం తర్వాత కరోనా బారిన పడిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని జనసేన అఫీషియల్గా ప్రకటించింది. అంతేకాదు ఆయనకు సంబంధించిన ఫొటో కూడా షేర్ చేసింది. పవన్
మోకాలి మార్పిడిపై ఎన్నో సందేహాలు ‘మోకాలి మార్పిడి’ శస్త్రచికిత్సల గురించి ఈ మధ్యకాలంలో తరచుగా వింటున్నాం. మోకాలిలోని రెండు ఎముకల మధ్యలో ఉండే మృదులాస్థి అరిగి పోయినప్పుడు, ఆ స్థానంలో కృత్రిమంగా మెత్తటి
నిమ్మరసం, పసుపు.. రెండూ మన ఆరోగ్యానికి మేలు చేసేవే. వీటి వల్ల మనకు ఎన్నో రకాల ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయి. అయితే ఈ రెండింటినీ కలిపి తీసుకుంటే మనకు ఇంకా ఎక్కువ లాభాలు ఉంటాయి. నిత్యం ఒక గ్లాస్ గోరు వెచ్చని న�
సినీ నటి, నగరి ఎమ్మేల్కే ఆర్కే రోజా కొద్ది రోజుల క్రితం చెన్నైలోని ప్రైవేట్ ఆసుపత్రిలో సర్జరీ చేయించుకున్నారు. వైద్యుల సూచన మేరకు ఆమె తన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.రోజాకు సర్జరీ అయిన వి�
ఊపిరితిత్తుల పనితీరుకు సూచిక! మహారాష్ట్రలో అమలులో పరీక్ష న్యూఢిల్లీ, ఏప్రిల్ 23: కొవిడ్ సోకితే ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకుతుంది. శరీరంలో ఆక్సిజన్ స్థాయి పడిపోతుంది. ఆక్సిజన్ స్థాయి తెలుసుకోవడాన�
హైదరాబాద్: వామును తరచుగా తీసుకోవడంవల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది జీర్ణ సంబంధ సమస్యలను తగ్గించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. మన శరీరంలో పేరుకుపోయిన బరువును, కొవ్వును తొలగించడంలో కూడా వాము �