కరోనా తొలిదశ కంటే రెండోదశ పూర్తి భిన్నమైంది. లక్షణాల్లోనూ పెనుమార్పులు కనిపిస్తున్నాయి. మొదటి దశలో జ్వరం, దగ్గు,ఒంటి నొప్పులు, ఆయాసం, కండ్లు ఎర్ర బడటం వంటి లక్షణాలుమాత్రమే ఉండేవి. కానీ, రెండో దశలో కొత్తకొ�
కొన్ని సందర్భాల్లో జన్యు, ఆహార లోపం వల్ల ‘ట్రోపికల్ పాంక్రియాటైటిస్’ చిన్న వయసులోనే బయటపడొచ్చు. ఈ సమస్య ఉన్నవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాంక్రియాస్ గొట్టంలో వాపు, రాళ్లు చేరడాన్ని గమనించొచ్చు. �
హైదరాబాద్, జూన్ 12: పండ్లు విపరీతమైన డీ హైడ్రేటింగ్ కలిగి ఉంటాయి. అప్పుడు మీ దాహాన్ని తీర్చడానికి తగినంత నీరు ఉండాలి. కానీ పండు తిన్న తర్వాత మీకు దాహం అనిపిస్తే, కనీసం 30 నిమిషాలు వేచి ఉండటం మంచిది. పండు తిన్నత
బాలీవుడ్ దిగ్గజం నటుడు దిలీప్ కుమార్ శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని హిందూజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇంటెన్సివ్ కేర్ కి తరలించి ఆక్సిజన్ సపోర్ట్ అమర్చి వైద్యం అందించగా,కొద�
హైదరాబాద్, జూన్ 6: తల్లి పాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం, అంతేకాదు బిడ్డకు పాలివ్వడం వల్ల కూడా తల్లికి చాలా ప్రయోజనాలున్నాయి. తల్లి పాలలో బిడ్డకు కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇలా పాలివ్వడం వల్ల పిల్లలకు మ
Corona exercise | కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇలాంటి సమయంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ దృఢంగా ఉన్న వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు.
హైదరాబాద్, మే 31: మనం ప్రతిరోజూవాడుతున్న పోపు దినుసుల్లో వాముకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దీని రుచి ఘాటుగా ఉండడమే కాదు కారంగా ఉంటుంది. అయితే దీని వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో అద్భుతమైన ఔ�
‘నమస్తే’ కథనానికి మంత్రి కేటీఆర్ స్పందనట్విట్టర్లో చూసి రుషిక్ వైద్యానికి హామీ నందిపేట్/మెట్పల్లి, మే 28: బ్రెయిన్ ట్యూమర్తో బాధపడుతున్న రుషిక్ (4) అనే బాలుడి వైద్యానికి ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే�
హోల్సేల్లో 6.. మార్కెట్లో 6.50 నుంచి 7 ఈ నెలలోనే రూ.1.57 పెరిగిన ధర హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): ఆపత్కాలంలో తక్కువ ధరకు అందుబాటులో ఉండే పోషకాహారమైన గుడ్డు ధర సామాన్యులను అందకుండాపోతున్నది. కోడిగుడ్డు ధర రో�
హైదరాబాద్,మే, 28: వంటింట్లో వంటకాలకే కాదు, ఒంట్లో జబ్బుల నివారణకు కూడా లవంగం బాగా పనిచేస్తుంది. కడుపులో వికారానికీ, దంత ఆరోగ్యానికీ మన పోపుల డబ్బాలో లవంగం ఉంటే చాలంటున్నారు ఆయుర్వేద వైద్యులు. -పంటి సమస్యలకు �
ఒక్కో మెట్టూ ఎక్కేకొద్దీ మీ ఖాతాలో ఉజ్జాయింపుగా ఒక్కో నిమిషం ఆయుర్దాయం జమవుతూ ఉంటుంది. క్రమక్రమంగా శతమానానికి చేరువవుతారు. ఒకేసారి ఎక్కుతారా, పొద్దున కొన్ని మెట్లు, మధ్యాహ్నం ఇంకొన్ని మెట్లు, రాత్రికి మ
హైదరాబాద్,మే 26:అద్భుతమైన ఆరోగ్యకరమైన పండ్లలో ఖర్బుజ ఒకటి. ఈ పండు వేసవిలో తీసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే వేసవిలో ఒంట్లో నీరు శాతం తగ్గి బాడీ డీ హైడ్రేషన్ కు గురి అవుతుంది.. అందుకే నీరు శాతం ఎక్కువుగా ఉన్న ఖర