ఎండకాలం అంటే గుర్తొచ్చేది పుచ్చకాయ. ఎండకాలంలో వేసవి తాపాన్ని, దాహార్తిని తీర్చడంలో ఇది ఎంతో ఉపయోగపడుతుంది. పుచ్చకాయలో 92 శాతం నీరే ఉండటం వల్ల ఎండ వేడి నుంచి శరీరానికి ఉపశమనం కలిగిస్తుం
ఇప్పుడంటే ఉదయాన్నే రకరకాల టిఫిన్లు, సాయంత్రం కాగానే స్నాక్స్ అంటూ ఏవోవో లాగించేస్తున్నారు కానీ, ఒకప్పుడు మూడు పూటలు అన్నమే తినేవాళ్లు. అది కూడా మధ్యాహ్నం ఎక్కువ, రాత్రిపూట తక్కువ అని కాదు.. మూడు పూటలా ప�
స్వల్ప అస్వస్థతతో సోమాజిగూడ యశోద దవాఖానలో చేరిన శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డిని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి ఆదివారం పరామర్శించారు. ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి
కూరలు వండుతున్నప్పుడు ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ అవుతుంటాయి. టైం అయిపోతుందనే కంగారులోనో.. ఏదో పరధ్యానంలోనో ఒక్కోసారి ఉప్పు, కారం ఎక్కువ వేస్తుంటాం. కూరలో ఉప్పు తక్కువ అయితే వేసుకోగలం. అదే ఎక్కు�