టీకా వేసుకున్నవారెవరూ మరణించలేదు హైదరాబాద్ దవాఖాన సర్వేలో వెల్లడి హైదరాబాద్, జూన్ 21: వైరస్ నుంచి వ్యాక్సిన్లు సమర్థవంతమైన రక్షణనిస్తున్నాయని, టీకా వేసుకున్న వారు మరణించినట్టు తాము చేసిన అధ్యయనంలో �
హైదరాబాద్, జూన్ 21: కరోనా ప్రభావంతో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు.దీని వల్ల శారీరక శ్రమ లేక చాలా మందిలో పలు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. య
న్యూఢిల్లీ, జూన్ 19: ఇన్ఫ్లమేటరీ రుమటాయిడ్ ఆర్థరైటిస్, కో-మార్బిడ్ డిప్రెషన్కు అనుబంధ చికిత్సగా యోగా ఉపయోగపడుతుందని తాజా అధ్యయనం వెల్లడించింది. ఈ వ్యాధులతో బాధపడుతున్న 66 మందిపై ఢిల్లీ ఎయిమ్స్లో 2017 �
నేడు ప్రత్యేక విమానంలో పయనం?చెన్నై, జూన్ 17: సూపర్స్టార్ రజనీకాంత్ వైద్య పరీక్షల కోసం అమెరికా వెళుతున్నారు. ఆయన ప్రయాణం ఆకస్మికంగా ఖరారైంది. శుక్రవారం రాత్రే ఆయన ప్రత్యేక విమానంలో వెళ్లనున్నారని తెలి�
కరోనా తొలిదశ కంటే రెండోదశ పూర్తి భిన్నమైంది. లక్షణాల్లోనూ పెనుమార్పులు కనిపిస్తున్నాయి. మొదటి దశలో జ్వరం, దగ్గు,ఒంటి నొప్పులు, ఆయాసం, కండ్లు ఎర్ర బడటం వంటి లక్షణాలుమాత్రమే ఉండేవి. కానీ, రెండో దశలో కొత్తకొ�
కొన్ని సందర్భాల్లో జన్యు, ఆహార లోపం వల్ల ‘ట్రోపికల్ పాంక్రియాటైటిస్’ చిన్న వయసులోనే బయటపడొచ్చు. ఈ సమస్య ఉన్నవారికి అల్ట్రాసౌండ్ పరీక్షలతో పాంక్రియాస్ గొట్టంలో వాపు, రాళ్లు చేరడాన్ని గమనించొచ్చు. �
హైదరాబాద్, జూన్ 12: పండ్లు విపరీతమైన డీ హైడ్రేటింగ్ కలిగి ఉంటాయి. అప్పుడు మీ దాహాన్ని తీర్చడానికి తగినంత నీరు ఉండాలి. కానీ పండు తిన్న తర్వాత మీకు దాహం అనిపిస్తే, కనీసం 30 నిమిషాలు వేచి ఉండటం మంచిది. పండు తిన్నత
బాలీవుడ్ దిగ్గజం నటుడు దిలీప్ కుమార్ శ్వాస సంబంధిత సమస్యలతో ముంబైలోని హిందూజా హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఇంటెన్సివ్ కేర్ కి తరలించి ఆక్సిజన్ సపోర్ట్ అమర్చి వైద్యం అందించగా,కొద�
హైదరాబాద్, జూన్ 6: తల్లి పాలు బిడ్డకు ఎంతో ఆరోగ్యం, అంతేకాదు బిడ్డకు పాలివ్వడం వల్ల కూడా తల్లికి చాలా ప్రయోజనాలున్నాయి. తల్లి పాలలో బిడ్డకు కావలసిన అనేక రకాల పోషకాలు లభిస్తాయి. ఇలా పాలివ్వడం వల్ల పిల్లలకు మ
Corona exercise | కరోనా మహమ్మారి అతలాకుతలం చేస్తున్నది. ఇలాంటి సమయంలో శారీరకంగా ఆరోగ్యంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్లు కాదు. మానసికంగానూ దృఢంగా ఉన్న వారే సంపూర్ణ ఆరోగ్యవంతులు.
హైదరాబాద్, మే 31: మనం ప్రతిరోజూవాడుతున్న పోపు దినుసుల్లో వాముకు చాలా ప్రాధాన్యత ఉన్నది. దీని రుచి ఘాటుగా ఉండడమే కాదు కారంగా ఉంటుంది. అయితే దీని వల్ల మనకు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. దీనిలో అద్భుతమైన ఔ�