హైదరాబాద్,జూన్ 24: కొంతమంది నెయ్యి లేకపోతే ముద్ద ముట్టరు. ప్రతి కూరలో నెయ్యి తప్పనిసరిగా వేసుకుంటారు. అయితే ప్రెగ్నెన్సీ మహిళలు ఈ సమయంలో నెయ్యి తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. మీరు నెయ్యిని నిరభ్యంతర�
Covid Vaccine Diet | కొవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తినకూడదని సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
ఢిల్లీ ,జూన్ 22: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) యోగా లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ డిప్లొమా కోర్సును కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ప్రారంభించారు. కోర్సు�
హైదరాబాద్, జూన్ 21: కరోనా ప్రభావంతో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు.దీని వల్ల శారీరక శ్రమ లేక చాలా మందిలో పలు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. య
హైదరాబాద్, జూన్ 20: గతకొన్నేళ్లుగాఅంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని వివిధ దేశాలలోసైతం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే, ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి ఎంతో మంది జీవితాలను సమూలంగా మార్చింది. ప్రస్తుత పరిస�
హైదరాబాద్ ,జూన్ 20: మెంతిఆకులో అనేక ఔషధ గుణాలున్నాయి. మెంతి ఆకులు ఆర్థరైటిస్ నివారణకు ఉపకరిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. మెంతి ఆకులను రోజుకు రెండుసార్లు తీసుకుంటే, అది శరీరం నుంచి వచ్చే వ్యర్థాలన్నింట
శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే ఇతర అన్ని అవయవాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతట�
తక్కువ ఆకలిగా ఉన్నా, అజీర్తి సమస్యలు ఉన్నా భోజనంలోకి పుదీనా-కొత్తిమీరతో చేసిన పచ్చడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ప్రతి భారతీయ ఇంటిలో భాగమైన ఈ పచ్చడిని రోజూ తీసుకో
కరోనా తర్వాత 50% మందిలో కీళ్లనొప్పులు పెయిన్ కిల్లర్స్ వాడితే మరిన్ని దుష్ప్రభావాలు ఉదయం ఎండతో కావాల్సినంత విటమిన్ డీ శరీరాన్ని డీటాక్సిఫై చేసే బార్లీ నీళ్లు నమస్తే తెలంగాణతో నేచురోపతి ఫిజీషియన్ డా�
కొవిడ్-19 టీకాలను పొందటానికి ప్రీ-రిజిస్ట్రేషన్ లేదా అపాయింట్మెంట్ బుకింగ్ తప్పనిసరి కాదని కేంద్ర ప్రభుత్వం మంగళవారం ప్రకటించింది. టీకాలు తీసుకోవడంలో గ్రామీణ ప్రాంతాల్లో చాలా మంది ప్రజలు సమస్యలను ఎ�
దేశవ్యాప్తంగా ఆరోగ్య మౌలిక సదుపాయాలను వెంటనే బలోపేతం చేయడానికి ఒక ప్రణాళికను కేంద్రం రూపొందించింది. రానున్న 3 నెలల్లో దేశవ్యాప్తంగా 50 మాడ్యులర్ దవాఖానలను నిర్మించాలని కేంద్రం యోచిస్తున్నది