హైదరాబాద్,జూన్ 26:నేరేడు పండ్లు అందరూ తినొచ్చా..? అంటే తినకూడదనే సమాధానం వస్తుంది. ముఖ్యంగా కొన్ని అనారోగ్య సమస్యలున్నవారికి ఈ పండు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది చక్కెర వ్యాధి లేదా క్యాన్సర్ వ్యాధి నివారణ�
కంటి నిండా నిద్ర ఉంటేనే ఆరోగ్యం ! కానీ ఈ రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు !! ముఖ్యంగా నగరాలు, పట్టణాల్లో ఉండేవారే ఎక్కువగా
హైదరాబాద్,జూన్ 25: సీజనల్ వ్యాధులు దరి చేరకుండా ఉండాలంటేఎప్పటికప్పుడు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ కాలంలో శరీరానికి తగిన రోగనిరోధక శక్తిని అందించే ఆహారాన్ని మాత్రమే తీసుకోవాలి. పోషకాలు అధికంగా ఉండే �
హైదరాబాద్,జూన్ 24: శరీరం డీహైడ్రేషన్ కు గురైనప్పుడు పట్టించు కోకపోతే సమస్య తీవ్రతరం అయ్యి ప్రాణాలకే ముప్పు కలిగే ప్రమాదం ఉన్నది. అందుకే డీ హైడ్రేషన్ సమస్య బారీన పడకుండా రోజుకు కనీసం 8 నుంచి 10 గ్లాసుల నీరు తా
హైదరాబాద్,జూన్ 24: కొంతమంది నెయ్యి లేకపోతే ముద్ద ముట్టరు. ప్రతి కూరలో నెయ్యి తప్పనిసరిగా వేసుకుంటారు. అయితే ప్రెగ్నెన్సీ మహిళలు ఈ సమయంలో నెయ్యి తినవచ్చా లేదా అనే సందేహం కలుగుతుంది. మీరు నెయ్యిని నిరభ్యంతర�
Covid Vaccine Diet | కొవిడ్-19 టీకా తీసుకున్న తర్వాత ఎలాంటి డైట్ మెయింటైన్ చేయాలి? ఎలాంటి ఆహారం తినాలి ? ఏం తినకూడదని సందేహాలు చాలామందిలో ఉన్నాయి.
ఢిల్లీ ,జూన్ 22: నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్ (ఎన్ఐవోఎస్) యోగా లో డిప్లొమా కోర్సును ప్రవేశపెట్టింది. ఈ డిప్లొమా కోర్సును కేంద్ర విద్యాశాఖ సహాయ మంత్రి సంజయ్ ధోత్రే ప్రారంభించారు. కోర్సు�
హైదరాబాద్, జూన్ 21: కరోనా ప్రభావంతో మనిషి జీవన శైలి పూర్తిగా మారిపోయింది. కరోనా, లాక్డౌన్ కారణంగా చాలా మంది ఇండ్లలోనే ఉండిపోయారు.దీని వల్ల శారీరక శ్రమ లేక చాలా మందిలో పలు అనారోగ్యసమస్యలు తలెత్తుతున్నాయి. య
హైదరాబాద్, జూన్ 20: గతకొన్నేళ్లుగాఅంతర్జాతీయ యోగాదినోత్సవాన్ని వివిధ దేశాలలోసైతం ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటున్నారు. అయితే, ప్రస్తుత కోవిడ్-19 మహమ్మారి ఎంతో మంది జీవితాలను సమూలంగా మార్చింది. ప్రస్తుత పరిస�
హైదరాబాద్ ,జూన్ 20: మెంతిఆకులో అనేక ఔషధ గుణాలున్నాయి. మెంతి ఆకులు ఆర్థరైటిస్ నివారణకు ఉపకరిస్తుందని పలు పరిశోధనల్లో తేలింది. మెంతి ఆకులను రోజుకు రెండుసార్లు తీసుకుంటే, అది శరీరం నుంచి వచ్చే వ్యర్థాలన్నింట
శరీరంలో ద్రవాల స్థాయిలను నియంత్రించడంలో మూత్రపిండాలు కీలక పాత్ర పోషిస్తాయి. మూత్రపిండాలు సరిగ్గా పనిచేస్తేనే ఇతర అన్ని అవయవాల్లో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి. లేదంటే అనారోగ్య సమస్యలు వస్తాయి. అంతట�
తక్కువ ఆకలిగా ఉన్నా, అజీర్తి సమస్యలు ఉన్నా భోజనంలోకి పుదీనా-కొత్తిమీరతో చేసిన పచ్చడిని క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల ఈ సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ప్రతి భారతీయ ఇంటిలో భాగమైన ఈ పచ్చడిని రోజూ తీసుకో