హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు ఆదివారం రాత్రి తృటిలో ప్రమాదం తప్పింది. ఈ ఘటన శంషాబాద్ ఆర్జీఐఏ పోలీస్స్టేషన్ పరిధిలో జరిగింది. ఇన్స్పెక్టర్ బాలరాజు కథనం ప్రకారం.. ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో �
వరింగ్ జర్నలిస్టులకు వేజ్బోర్డును పునరుద్ధరించాలన్న ఐజేయూ డిమాండ్ను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ హామీ ఇచ్చారు.
నిజాం రజాకార్ల దోపిడీ, అరాచకాలకు వ్యతిరేకంగా ఆర్య సమాజ్ ఉద్యమకారులు చేసిన కృషిని తెలంగాణ ప్రజలు ఎన్నటికీ మరువలేరని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
హర్యానా రాష్ట్రంలో కురుమ సంఘం భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం ద్వారా కేటాయించేందుకు కృషి చేస్తానని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు.
ఉస్మానియా యూనివర్సిటీ : ఉస్మానియా యూనివర్సిటీ టెక్నాలజీ కళాశాల అభివృద్ధికి పూర్వ విద్యార్థులందరూ తోడ్పడాలని హర్యానా గవర్నర్ దత్తాత్రేయ పిలుపునిచ్చారు. ఈ కళాశాలలో చదివిన విద్యార్థులు ప్రపంచ వ్యాప్తం
హిమాయత్నగర్ : స్వామియే శరణం అయ్యప్పా..శరణం శరణం అయ్యప్పా..స్వామి శరణం అయ్యప్పా అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో నారాయణగూడ మార్మోగింది. కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖమంత్రి జి.కిషన్రెడ్డి ఆధ్వర్యంలో నారా�
అంబర్పేట : ఇటీవల అనారోగ్యానికి గురై ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న ప్రముఖ విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ చుక్కా రామయ్యను హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆదివారం పరామర్శించారు. విద్యానగర్లోని ఆయన ఇంటి
రవీంద్రభారతి : భారత దేశ ప్రథమ ప్రధాన మంత్రి జవహర్లాల్ నెహ్రూకు పిల్లలంటే అమితమైన, అప్యాయత, ప్రేమని, చిన్నారులు ఆయన జయంతిని జాతీయ బాలల దినోత్సవంగా జరుపుకుంటున్నారని హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ
చార్మినార్ : దీపావళి వేడుకలను మూడు రోజుల పాటు అత్యంత వైభవంగా నిర్వహించనున్నామని చార్మినార్ భాగ్యలక్ష్మీ దేవాలయ ట్రస్టీ శశికళ తెలిపారు. సోమవారం ఆమె దేవాలయ ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ దీపావళి ఉత్సవాల్లో
రవీంద్రభారతి : భారతరత్న, దివంగత మాజీ రాష్ట్రపతి డా.ఎపీజే అబ్దుల్ కలాంను యువత ఆదర్శంగా తీసుకోవాలని హర్యానా రాష్ట్ర గవర్నర్ బండారు దత్తాత్రేయ పేర్కొన్నారు. లీడ్ ఇండియా ఫౌండేషన్ ఆధ్వర్యంలో అబ్దుల్ �