“శరీరాన్ని కాదు పాపాన్ని శుష్కింపజేసుకోవాలి.. ఆహారాన్నే కాదు అపసవ్య ధోరణులనూ ఆపేయాలి.. మనసును చెడు ఆలోచనలకు దూరంగా ఉంచాలి.. అదే ఉపవాసం.. అలాంటి ప్రార్థనే దైవ సమ్మతం..” ఇదే రంజాన్ ఇచ్చే సందేశం.
పవిత్ర రంజాన్ మాసంలో చేసిన 30రోజుల ఉపవాస దీక్షలు షవ్వాల్ మాసం నెలవంక కనిపించడంతో ముగిశాయి. బుధవారం సాయంత్రం ఆకాశంలో నెలవంక కనిపించడంతో గురువారం రంజాన్ పండుగ జరుపుకోవాలని మతగురువులు నిర్ణయించారు.
రంజాన్ మాసం పురస్కరించుకుని ముస్లింలు నెలరోజులపాటు కఠోర ఉపవాస దీక్షలు చేశారు. బుధవారం నెలవంక దర్శనంతో గురువారం ఈద్ ఉల్ ఫిత్ జరుపుకొనేందుకు సిద్ధమయ్యారు. ఈ సందర్భంగా ఈద్గాలు, మసీదుల్లో ప్రత్యేకంగా �
ముస్లింలకు మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి రంజాన్(ఈదుల్ ఫితర్) శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం సాయంత్రంతో 30 రోజుల పాటు కొనసాగించిన కఠోర ఉపవాస దీక్షలు విరమించి, గురువారం పండుగ జరుపుక�
ముస్లింల పవిత్ర పండుగ రంజాన్ రానే వచ్చిం ది. బుధవారం సాయంత్రం నెలవంక తొంగి చూడగా.. గురువారం ఈద్ ఉల్ ఫితర్ను జరుపుకొనేందుకు ముస్లింలు సిద్ధమయ్యారు. పండుగ కోసం అధికారులు సర్వం సిద్ధం చేశారు. ము స్లింల ప�
పట్టణంలోని ప్రధాన ప్రసాద్ జామియా మసీద్లో ముస్లింలకు ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు ఇచ్చిన ఇఫ్తారు విందులో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య పాల్గొని ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తె
రంజాన్ పర్వదినాన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ముస్లింలు శనివారం భక్తి శ్రద్ధలతో జరుపుకొన్నారు. ఉదయం నుంచే ఈద్గా, మసీదుల వద్దకు చేరుకొని ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మత పెద్దల సందేశాలను శ్రద్ధగా విన్నార�
జిల్లాలో రంజాన్ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. పట్టణ ప్రాంతాల నుంచి మొదలుకొని గ్రామ స్థాయి వరకు ముస్లింలు వారి వారి స్థానిక ఈద్గాలు, దర్గాలు, మజీదుల్లో పెద్ద ఎత్తున ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ �
ఈద్-ఉల్-ఫితర్'ను ముస్లింలు ఘనంగా జరుపుకున్నారు. పవిత్ర రంజాన్ మాసం ఆరంభం నుంచి కొనసాగిన ఉపవాస దీక్షలు శుక్రవారం ముగియడంతో శనివారం పండుగను జరుపుకున్నారు. ఉదయమే కొత్త బట్టలు, అత్తరు పరిమళాలతో ఈద్గాలు, �