పెండింగ్ డీఏలను విడుదల చేయకపోవడం, పీఆర్సీని ప్రకటించకపోవడం, పెండింగ్ బిల్లులను మంజూరు చేయకపోవడాన్ని నిరసిస్తూ నవంబర్ 23న చలో ఇందిరాపార్క్కు తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం(తపస్) పిలుపునిచ్చింది.
సనత్నగర్ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథం వైపు నడిస్తున్న మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ వచ్చే ఎన్నికల్లో గెలుపు సాధించి హ్యాట్రిక్ కొట్టడం ఖాయమని అమీర్పేట్ మాజీ కార్పొరేటర్ శేషుకుమారి అన్నారు.
తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం (తపస్) రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా హనుమంతరావు, ప్రధానకార్యదర్శిగా నవాత్ సురేశ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆదివారం సంఘం రాష్ట్ర ఎన్నికలు హైదరాబాద్ అబిడ్స్లోని స్టాన్లీ ఇంజ
సీజనల్ వ్యాధులను నిరోధించేందుకు ప్రత్యేక చర్యలు క్షేత్ర స్థాయి సిబ్బందికి పంచాయతీ రాజ్, మున్సిపల్ శాఖల ఆదేశాలు హైదరాబాద్, జూలై 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భారీ వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో ప్�
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిద్దామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మై నంపల్లి హన్మంతరావు పిలుపు నిచ్చారు. ఈ నెల 27న జరిగే పార్టీ ఆవి ర్భావ దినోత్సవ సభ ఏర్పాట్ల సన్నహక సమావేశం మంగళవారం క�
ఖైరతాబాద్ : బీసీ కుల గణన చేయకపోతే బీజీపీ బీసీలు ఓట్లెయ్యరని వక్తలు స్పష్టం చేశారు. జాతీయ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో బుధవారం లక్డీకాపూల్లోని హోటల్ సెంట్రల్ కోర్ట్లో ఏర్పాటు చేసిన అఖిల పక్ష కమిటీ సమా �