అర్హులైన ముస్లింలు 2026లో చేపట్టే హజ్ యాత్రకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మైనారిటీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఎండీ.యాకూబ్ పాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.
మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో చేపట్టే హజ్ యాత్రకు శంషాబాద్ ఎయిర్ పోర్టు నుంచి ఈనెల 29 నుంచి మే 29 వరకు విమాన సర్వీసులు అందుబాటులో ఉంటాయని మైనార్టీ సంక్షేమ శాఖ సంచాలకులు షేక్ యాస్మిన్ భాష అన్నారు.
వందల ఏండ్లుగా హిందూ ముస్లింలు ఐకమత్యంతో మత సామరస్యానికి ప్రతీక గా ఉర్సు ఉత్సవాలు నిర్వహిస్తున్నారని ఎమ్మెల్యే విజయుడు పేర్కొన్నారు. ఉత్సవాలకు ఎమ్మెల్యేతోపాటు హజ్ యాత్ర కమిటీ చైర్మన్ కుద్రుబాషా బియ�
జీవితంలో ఒక్కసారైనా పవిత్రమైన మక్కాను సందర్శించాలని ప్రతి మహమ్మదీయుడు కోరుకుంటాడు. దానిని సందర్శించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తాడు. అయితే ఈ ఏడాది పలు కారణాల వల్ల మక్కాకు వెళ్లే భక్తులు, యాత్రికుల స�
ప్రతి ముస్లిం తన జీవిత కాలంలో ఒక్కసారైన హజ్ యాత్ర చేయాలని భావిస్తాడు. పవిత్ర స్థలమైన మక్కా షరీఫ్లో హజ్ చేసేందుకు రాష్ట్రం నుంచి యాత్రికులు పయనమవుతున్నారు.
హజ్ యాత్రికుల కోసం విమానయాన షెడ్యూల్ను ఆదివారం ప్రకటించా రు. నేటి నుంచి ఆగస్టు 2 వరకు యాత్ర విమానాలు రాకపోకలు సాగించనున్నా యి. ఇందుకు 16 ఎంబార్కింగ్ పాయింట్లను నిర్దేశించారు.
రాష్ట్రంలో సోమవారం నుంచి హజ్యాత్ర ప్రారంభం కానున్నది. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఉదయం 5.50 గంటలకు వివిధ జిల్లాలకు చెందిన 373 మంది యాత్రికులు హజ్కు బయలుదేరుతారు.