అసోం రాష్ట్ర నూతన గవర్నర్గా గులాబ్చంద్ కటారియా ( Gulab Chand Kataria) ప్రమాణస్వీకారం చేశారు. ఇప్పటివరకు అసోం గవర్నర్గా బాధ్యతలు నిర్వహించిన ప్రొఫెసర్ జగదీశ్ ముఖి పదవీకాలం ముగియడంతో ఆయన స్థానంలో గులాబ్చంద్
India batting శ్రీలంకతో జరగనున్న తొలి వన్డేలో ఇండియా ఫస్ట్ బ్యాటింగ్ చేయనున్నది. టాస్ గెలిచిన లంక కెప్టెన్ శనక తొలుత బౌలింగ్ ఎంచుకున్నాడు. మైదానంలో తేమ అధికంగా ఉన్న కారణంగా.. తొలుత బౌలింగ్ తీసుకున్న �
Amit Shah | కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రయాణిస్తున్న విమానం గువాహటిలో అత్యవసరంగా ల్యాండ్ అయింది. బుధవారం రాత్రి న్యూఢిల్లీ నుంచి త్రిపురలోని అగర్తలకు ప్రత్యేక విమానంలో అమిత్ షా
Guwahati | అసోంలోని గువాహటిలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శుక్రవారం రాత్రి నగరంలోని ఫటాసిల్ అంబారి ప్రాంతంలో ఉన్న మురికివాడలోని ఓ ఇంట్లో మంటలు చెలరేగాయి.
President Murmu at Kamakhya: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ ఉదయం గౌహతిలోని కామాఖ్య అమ్మవారిని దర్శించుకున్నారు. శక్తిపీఠం కామాఖ్యలో ఆమె ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆ రాష్ట్ర గవర్నర్ ప్రొఫెసర్ జగదీశ్ ముఖి, సీఎం హిమంత
అసోం రాజధాని గువహటిలోని బసిస్టా ప్రాంతంలోని కారు షోరూంలో బుధవారం భారీ అగ్నిప్రమాదం జరిగింది. బెనెల్లి అండ్ ఇసుజు షోరూంలో ప్రమాదవశాత్తూ మంటలు ఎగిసిపడటంతో దాదాపు రూ . 5 కోట్ల నష్టం వాటిల్లి�
ముంబై: మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఓ బాలిక మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ముంబైలో ఉన్న నందన్వన్ బంగ్లాలో ఈ ఘటన జరిగింది. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ అవుతోంది. వరదల్లో చి
Sanjay raut | తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూప్లో చేరాలని తనకూ ఆహ్వానం అందిందని, అయితే దానిని తాను తిరస్కరించానని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఎందుకంటే తాను శివసైనికుడినని, బాలాసాహెబ్ థాక్రే మార�
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అస్సాంలో గత వారం రోజుల నుంచి బస చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రేపు జరిగే బలపరీక్షకు తాను హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం ఉద్ద�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�
Eknath Shinde | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు.
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా