Sanjay raut | తిరుగుబాటు ఎమ్మెల్యేల గ్రూప్లో చేరాలని తనకూ ఆహ్వానం అందిందని, అయితే దానిని తాను తిరస్కరించానని శివసేన సీనియర్ నేత, ఎంపీ సంజయ్ రౌత్ అన్నారు. ఎందుకంటే తాను శివసైనికుడినని, బాలాసాహెబ్ థాక్రే మార�
గౌహతి: శివసేన రెబల్ ఎమ్మెల్యే ఏక్నాథ్ షిండే.. అస్సాంలో గత వారం రోజుల నుంచి బస చేస్తున్న విషయం తెలిసిందే. మహారాష్ట్రలో రేపు జరిగే బలపరీక్షకు తాను హాజరుకానున్నట్లు ఆయన తెలిపారు. సీఎం ఉద్ద�
ముంబై : మహారాష్ట్రలో రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. శివసేన తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే అసోంలోని గౌహతిలో క్యాంప్ నిర్వహిస్తుండగా.. ఆయనకు మద్దతు పెరుగుతున్నది. ఇప్పటికే 38 మంది ఎమ్మెల్యే మద్దతు ఉండగా.. �
గౌహతి: శివసేనకు చెందిన రెబల్స్ ఎమ్మెల్యేలు గౌహతిలోని రాడిసన్ బ్లూ హోటల్లో బస చేసిన విషయం తెలిసిందే. మహారాష్ట్రకు చెందిన 42 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు అక్కడే క్యాంప్ పెట్టారు. శివసేన మంత్రి ఏక�
Eknath Shinde | మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం ఉత్కంఠ రేపుతున్నది. సీఎం ఉద్ధవ్ ఠాక్రే అధికార నివాసాన్ని ఖాళీచేయగా, తిరుగుబాటు నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) మరింత బలం సమకూర్చుకుంటున్నారు.
Eknath Shinde | మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాక్రే నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ (ఎంవీఏ) ప్రభుత్వం సంక్షోభంలో కూరుకుపోయింది. రాష్ట్ర మంత్రి, శివసేన సీనియర్ నేత ఏక్నాథ్ షిండే (Eknath Shinde) ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబా
AIIMS | అసోంలో నిర్మాణంలో ఉన్న ఓ హాస్పిటల్ భవనంపైనుంచి కింద పడి వైద్యుడు మృతిచెందారు. రాష్ట్రంలోని కమ్రూప్ జిల్లాలో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భవన సముదాయాన్ని
అసోంలో భారీ డ్రగ్ రాకెట్ గుట్టును గువహటి పోలీసులు రట్టు చేశారు. డ్రగ్స్ రాకెట్లో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేసిన పోలీసులు రూ 7.5 కోట్ల విలువైన 750 గ్రాముల హెరాయిన్ను స్వాధీనం చేసుకున్నారు.
ఐదుగురు మృతి, 45 మందికి గాయాలు.. బెంగాల్లో ప్రమాదం కోల్కతా, జనవరి 13: బీకానేర్-గువాహటి ఎక్స్ప్రెస్ రైలు గురువారం బెంగాల్లోని జల్పాయ్ గుడి జిల్లా దోమోహాని వద్ద ప్రమాదానికి గురైంది. ఐదుగురు మరణించగా, 45 మ�
గువాహటి: భారత యువ బాక్సర్ లవ్లీనా బొర్గోహై డీఎస్పీగా బుధవారం బాధ్యతలు స్వీకరించింది. ప్రతిష్ఠాత్మక టోక్యో ఒలింపిక్స్లో కాంస్య పతకంతో మెరిసిన లవ్లీనా ప్రతిభను గుర్తించిన అస్సాం ప్రభుత్వం క్రీడా కోటా�