దక్షిణమధ్య రైల్వేజోన్| సికింద్రాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న దక్షిణ మధ్య రైల్వే జోన్ మీదుగా ప్రత్యేకంగా మరో ఐదు రైళ్లను నడుపుతున్నామని రైల్వే అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా యశ్వంత్పూర్-�
ఆపరేషన్ కమల్| అసోంలో ఆపరేషన్ కమల్కు తమ పార్టీ అభ్యర్థులు చిక్కకుండా కాంగ్రెస్ పార్టీ ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడడానికి ముందే తమ అభ్యర్�
గువాహటి: అసోంలోని మూడు అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోగల నాలుగు పోలింగ్ బూత్లలో ఏప్రిల్ 20న రీపోలింగ్ నిర్వహించాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు శనివారం మధ్యాహ్నం ఉత్తర్వులు �
గువాహటి: అసోంలో ఓ భారీ కాలనాగు (కింగ్ కోబ్రా) కలకలం సృష్టించింది. నగావ్ ఏరియాలోని ఓ తేయాకు తోటలో 16 అడుగుల పొడవున్న భారీ నల్లత్రాచును చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే స్నేక్ సొస�
గౌహతి: కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ ఇవాళ కామాఖ్యా ఆలయాన్ని సందర్శించారు. వాస్తవానికి అస్సాం అసెంబ్లీ ఎన్నికలకు మంగళవారమే ప్రచారం ముగిసింది. అయితే ఇవాళ గౌహతిలోని కామాఖ్యా ఆలయాన్ని రాహు
కోల్కతా: అసోం, పశ్చిమబెంగాల్ రాష్ట్రాల్లో పోలింగ్ భారీగా నమోదువుతున్నది. ఈ సాయంత్రం 4 గంటల వరకు అసోంలో 62.36 శాతం, పశ్చిమబెంగాల్లో 70.17 శాతం పోలింగ్ నమోదైందని కేంద్ర ఎన్నికల సంఘం వెల్లడించింద�
గువాహటి: ఈశాన్య రాష్ట్రం అసోంతోపాటు అండమాన్ దీవుల్లో భూకంపాలు సంభవించాయి. సోమవారం అర్థరాత్రి 11.51 గంటలకు అండమాన్ దీవుల్లో భూమి కంపించగా.. ఈ తెల్లవారుజామున 1.32 గంటలకు అసోంలోని మొరిగావ్లో భూకంపం సంభవిం�