రేవంత్ సర్కార్ విద్యార్థుల భవిష్యత్తును గాలికొదిలేసిందని అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు ధ్వజమెత్తారు. జోగుళాంబ గద్వాల జిల్లా అలంపూర్ చౌరస్తాలో ఉన్న మహాత్మా జ్యోతిరావు ఫూలే పాఠశాలలో నెలకొన్న సమస్యలు ప
ప్రభుత్వ వసతి గృహాల విద్యార్థులకు విద్యతో పాటు వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సిద్దిపేట జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ సూచించారు. మంగళవారం దుబ్బాక సాంఘిక సంక్షేమ బాలుర వసతి గృహాన్ని ఆమ�
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ గురుకుల (Peddapur Gurukul) పాఠశాలలో మరో విద్యార్థి పాము కాటుకు గురయ్యాడు. గురువారం ఉదయం ఎనిమిదో తరగతి చదువుతున్న యశ్వంత్ అనే విద్యార్థిని పాము కాటేసింది.
గురుకులాల్లోని సమస్యల ను పరిష్కరించాలని గురుకుల సంఘా ల జేఏసీ నేతలు మామిడి నారాయణ, డాక్టర్ మధుసూదన్రెడ్డి సోమవారం ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి వినతిపత్రం అందజేశారు.
గురుకులాలు సమస్యల వలయంలో కొట్టుమిట్టాడుతున్నాయి. అసలే శిథిలావస్థకు చేరిన భవనాలు, అటవీ ప్రాంతాన్ని తలపిస్తున్న పరిసరాలు, అరకొర వసతుల మధ్యన నిర్వహణ లేక అధ్వానంగా మారాయి. ఆవరణలో చెట్లపొదలు, పాముల పుట్టలు ప
ఆ గురుకుల విద్యాలయం విద్యార్థుల పాలిట దేవాలయం. పచ్చని చెట్లతో ఆహ్లాద పరుస్తున్న చదువులమ్మ నిలయం. పట్టణానికి సుదూరంలో ఉన్నా రామాయంపేటకే అందాన్నిస్తున్నది. ఎక్కడాలేని వాతావరణం ఆ గురుకులంలోనే ఉంది.
ప్రతి విద్యార్థి గొప్ప శాస్త్రవేత్తగా ఎదగాలని బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పిలుపునిచ్చారు. గురువారం బెల్లంపల్లిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల కళాశాలలో ఆర్సీవో స్వరూపారాణి, మున్స
కోట్పల్లి : కోట్పల్లి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్, ఉర్దు మీడియం, కేజీబీవీ పాఠశాలలను బుధవారం జిల్లా విద్యాధికారి రేణుకాదేవీ తనిఖీ చేశారు. జిల్లా పరిషత్ పాఠశాలలో నిర్వహించిన తనిఖీలో భాగంగా విద్యార�