ప్రభుత్వ నిర్లక్ష్యం, సొసైటీ ఉన్నతాధికారుల అసంబద్ధ నిర్ణయాలతో ఆఖరికి నీట్, జేఈఈ తదితర పోటీ పరీక్షలకు శిక్షణను అందించే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (సీవోఈ) కాలేజీల్లోనే ఈ ఏడాది సీట్లు పూర్తిగా నిండని దుస్థి
రాష్ట్ర ప్రభుత్వం చేపట్టబోతున్న కులగణనకు బీజేపీ మద్దతివ్వాలని బీసీ సంక్షేమ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. ఈ మేరకు కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్గ�
సాంఘిక సంక్షేమ గురుకు ల విద్యాసంస్థల సొసైటీలో 6 నెలల్లో 53 మంది ఉద్యోగులు ఉద్యోగ విరమణ పొం దారు. విరమణ పొందే సమయంలో ఉ ద్యోగికి జీతం, సేవా వ్యవధి ఆధారంగా ఒకేసారి గ్రాట్యూటీ, పెన్షన్, కమ్యుటేషన్ ఆఫ్ పెన్షన్�
రాష్ట్రంలోని 5 గురుకుల సొసైటీల ఉ ద్యోగ, ఉపాధ్యాయులు ఒకే రిక్రూట్మెంట్ వి ధానంలో భర్తీ అవుతారు.. వారందరికీ విధు లు ఒకేలా ఉంటాయి.. కానీ, పాఠశాల ప్రారం భ వేళ నుంచి ప్రమోషన్లు, జీతభత్యాల్లో ఒకో విధమైన వ్యత్యాస�
గురుకులంలో టీజీటీ పోస్టుకు ఎంపికైనట్టు ట్రిబ్ ప్రకటన.. ఫిబ్రవరిలో ఎల్బీస్టేడి యం వేదికగా సీఎం రేవంత్రెడ్డి చేతుల మీదు గా అపాయింట్మెంట్ ఆర్డర్..! కానీ ఇప్పుడు పోస్టింగ్కు అనర్హురాలు అంటూ ఆమెను పక్క
సాంఘిక సంక్షేమ గురుకుల ఉపాధ్యాయుల పదోన్నతుల విషయంలో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన నేపథ్యంలో 317జీవో అమలు, పదోన్నతులు, బదిలీలను వెంటనే పూర్తి చేయాలని టీజీ యూటీఎఫ్ సాంఘిక సంక్షేమ గురుకుల విభాగం రాష్ట్ర అధ్�
వేసవి సెలవుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ జూనియర్ కాలేజీలు నిర్వహించవద్దని, విద్యార్థులకు పాఠాలు బోధించడమే కాకుండా అడ్మిషన్లు కూడా చేపట్టవద్దని ఇంటర్మీడియట్బోర్డు స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. ప్రై�