Tunikaku | ప్రభుత్వం తునికాకు సేకరణ విషయంలో సవతి తల్లి ప్రేమను చూపిస్తూ ఆదివాసి ప్రాంతాల ప్రజలకు జీవనోపాధిగా ఉన్న తునికాకు సేకరణను నేటి వరకు టెండర్ల ప్రక్రియ పూర్తి చేయకుండా కాలయాపన చేస్తూ కాంట్రాక్టర్లు ము�
యాసంగి పంటను ఎండిపోకుండా కాపాడేందుకు బిక్కేరు వాగులోకి (Bikkeru Vagu) ప్రభుత్వం గోదావరి నీళ్లను విడుదలచేయాలని రైతులు డిమాండ్ చేశారు. వెంటనే గోదావరీ జలాలను వదిలి పంటలను రక్షించాలంటూ యాదాద్రి భువనగిరి జిల్లా మ�
సీఎం కేసీఆర్ సారథ్యంలో రాష్ట్రంలోని మహిళలకు సముచిత గౌరవం దక్కుతుందని ప్రభుత్వ విప్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీతామహేందర్రెడ్డి అన్నారు. సోమవారం గుండాల మండల పరిషత్ కార్యాలయంలో 35 మంది లబ్ధిదారులకు �
గుండాల : మండలంలోని మాసాన్పల్లి గ్రామానికి చెందిన పసునూరి మహేష్ ఫిట్స్ వ్యాధిలో బాధపడుతూ అనారోగ్యానికి గురి అయ్యారు. దీంతో శుక్రవారం అతనికి మెరుగైన వైద్యం నిమిత్తం ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేం
గుండాల: గుండాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సోమవారం డీఎంహెచ్వో సాంబశివరావు పరిశీలించారు. ఈ నెల 19న జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన సందర్భంగా ఆరోగ్య కేంద్రంలో
గుండాల: మండలంలోని వస్తాకొండూర్లో కరోనా వ్యాప్తి అధికంగా ఉండటంతో శుక్రవారం నుంచి పది రోజుల పాటు గ్రామంలో సంపూర్ణ లాక్ డౌన్ను పాటించాలని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో తీర్మాణం చేశారు. గ్రామంలో రోజు రోజుకు క�
గుండాల: రక్త దానం చేసి ప్రాణ దాతలు కావాలని జనగామ డీసీపీ శ్రీనివాస్రెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో రెడ్క్రాస్ మరియు పోలీసుల ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన �
కరోనాతో గుండాల ఎంపీడీఓ కన్నుమూత | భద్రాద్తి కొత్తగూడెం జిల్లా గుండాల మండల పరిషత్ అభివృద్ధి అధికారిగా పని చేస్తున్న గంట వెంకటరావు (47) కరోనాతో సోమవారం కన్నుమూశారు.
జనగాం: ఒక్క సీసీ కెమెరా వందమంది పోలీసులతో సమానమని వరంగల్ పోలీస్ కమిషనర్ ప్రమోద్ కుమార్ అన్నారు. జనగాం రూరల్ సర్కిల్ పోలీస్ కార్యాలయంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాలను సీపీ ప్రారంభించారు.అనంత�