Gujarat Elections | గుజరాత్ ఎన్నికల్లో ఘోర ప్రభావం అనంతరం కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ముగ్గురు సభ్యులతో నిజనిర్ధారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ గుజరాత్ ఫలితాలపై సమీక్షించి, రెండువారాల్లోగా నివేదిక�
Aam Aadmi Party | ఆమ్ ఆద్మీ పార్టీకి గుజరాత్ ఎన్నికలు చిరకాలం గుర్తుండి పోతాయి. ఎందుకంటే ఆ పార్టీ జాతీయ హోదాకు గుజరాత్ ఎన్నికలు చిరునామాగా నిలిచాయి. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న ఆమ్
Aravind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఎనిమిది స్థానాలకు పరిమితం అవుతుందని ఎగ్జిట్ పోల్స్ స్పష్టంచేశాయి. దీనిపై ఢిల్లీ ముఖ్యమంత్రి
గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల తుది విడత పోలింగ్లో ఓటు వేసిన అనంతరం ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఓటర్లకు అభివాదం చేస్తూ నడుచుకుంటూ వెళ్లడం పట్ల కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు �
MLA Paresh Dhanani | గుజరాత్ అసెంబ్లీ మొదటి దశ ఎన్నికల పోలింగ్ కొనసాగుతున్నది. ఉదయం నుంచే భారీ సంఖ్యలో ఓటర్లు పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరారు. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే అందరి దృష్టిని ఆకర్ష�
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ మొదటి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు
Gujarat polls | గుజరాత్ తొలి దశ ఎన్నికలకు ఇవాల్టితో ప్రచారం ముగిసింది. డిసెంబర్ 1 వ తేదీన 89 స్థానాలకు పోలింగ్ జరుగనున్నది. 5న మలి దశ పోలింగ్ పూర్తయ్యాక.. 8న కౌంటింగ్ ప్రక్రియ చేపడతారు.
తాను చేపట్టని ప్రాజెక్టులకు, పథకాలకు ప్రారంభోత్సవాలు చేసి వాటిని తన ఘనతలుగా చెప్పుకోవడం ప్రధాని మోదీకి అలవాటుగా మారింది. గుజరాత్ ఎన్నికల ప్రచారంలో ఆయన ఆ పనే చేస్తున్నారు.
Pabubha Manek | రాజకీయ నాయకులకు ఎన్నికల్లో గెలుపోటములు సహజం. అలాగే రెండు, మూడుసార్లు ఒకే వ్యక్తిని తమ ప్రతినిధిగా ఎన్నుకున్నా మరోసారి అతనికి అవకాశం ఇవ్వకపోవచ్చు. కానీ ఆయన మాత్రం 32
Arvind Kejriwal | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలు డిసెంబర్లో జరుగనున్నాయి. ఈ క్రమంలో పార్టీల్లో ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నాయి. అధికార బీజేపీతో పాటు ఆమ్ ఆద్మీ పార్టీ సైతం ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు
Reshma Patel | గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో అసంతృప్తులు ఇతర పార్టీలకు జంప్ అవుతున్నారు. తాజాగా పాటీదార్ ఉద్యమకారణి రేష్మా పటేల్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. ఇవాళ ఆప్ తీర్థం పుచ్చుకున్నార�
Surat | గుజరాత్ ఎన్నికల సందర్భంగా ప్రధాని మోదీ దృష్టిని ఆకర్షించడానికి అఖిల భారత పద్మశాలి సంఘం చేనేత విభాగం వినూత్న పంథాను ఎంచుకుంది. చేనేతపై విధించిన జీఎస్టీ పన్నును తొలగించాలని గాంధేయ మార్గంలో తమ నిరసన క