చిన్నకోడూరు మండలం పెద్దకోడూరు ప్రభుత్వ మహిళ పాలిటెక్నిక్ కళాశాలలో 16 గెస్ట్ లెక్చరర్ పోస్టులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ జి. స్నేహలత తెలిపారు.
Guest Faculty | పరిగి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 2025-26 సంవత్సరానికి గెస్ట్ లెక్చరర్లుగా బోధించేందుకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సునీత పద్మావతి తెలిపారు.
2025-26 విద్యా సంవత్సరానికి గాను నకిరేకల్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టులను అతిథి అధ్యాపకులతో భర్తీ చేయనున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ బెల్లి యాదయ్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Guest Faculty | షాద్నగర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ కమల శనివారం ఒక ప్రకటనలో తెలిపారు.
Guest Faculty | చేవెళ్ల పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ డా. కాంచనలత ఓ ప్రకటనలో తెలిపారు.
రాష్ట్రంలోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, జనరల్ గురుకులాల్లోని రెగ్యులర్ టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగులకు ఇప్పటికీ వేతనాలు చెల్లించలేదు. 10వ తేదీ వచ్చినా వేతనాలు చెల్లించకపోవడంతో ఉద్యోగులు తీవ్రంగ�
Hyderabad | కమిషనర్ ఆఫ్ కాలేజీయేట్ ఎడ్యుకేషన్ ఆదేశాల మేరకు విద్యానగర్లోని వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో 2023-24 విద్యా సంవత్సరానికి అతిథి అధ్యాపకుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కళాశ�
DIET College | హైదరాబాద్ : 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి నేరేడ్మెట్ డైట్ కాలేజీలో గెస్ట్ లెక్చరర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. తెలుగు మీడియం, ఉర్దూ మీడియంలో పోస్టులు భర్తీ చేస్తామన్నారు.
హైదరాబాద్ : తెలంగాణ వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి ప్రభుత్వం అనుమతిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 1654 గెస్ట్ ఫ్యాకల్టీల భర్తీకి ఇంటర్ బోర్డుకు రాష్ట్ర ప�
300 నుంచి 390కి పెంచుతూ జీవో జారీ హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ): రా్రష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో పనిచేస్తున్న గెస్ట్ ఫ్యాకల్టీ పారితోషికాన్ని ప్రభుత్వం పెంచింది. గంటకు రూ.300 నుంచి రూ.390కి పెంచ
సంగారెడ్డి కలెక్టరేట్, నవంబర్ 10 : ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో అతిథి అధ్యాపకుల నియామకం కోసం రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ ఉత్తర్వులు విడుదల చేసింది. వారం రోజుల్లో ఆయా జిల్లాల వారీగా నియామకాలు పూర్తి కావాలని ఉత
ఇబ్రహీంపట్నంరూరల్ : ఇబ్రహీంపట్నం డిగ్రీ కళాశాలలో గెస్ట్ లెక్చలర్ల కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ప్రభు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల విద్యాశాఖ కమిషనర్ ఆదేశాల మేరకు �
Telangana | రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లో 2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి గెస్ట్ ఫ్యాకల్టీల నియామకాలకు ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేసింది. గెస్ట్ ఫ్యాకల్టీల రిక్రూట్మెంట్కు స�
రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించి త్వరలో నిర్ణయం అధిక అడ్మిషన్లు ఉన్న కాలేజీల్లో వసతుల కల్పన హైదరాబాద్, సెప్టెంబర్ 13 (నమస్తే తెలంగాణ): జూనియర్ కళాశాలల్లో అధ్యాపకుల కొరతను అధిగమించేందుకు గెస్ట్ లెక్చర