గుజరాత్ టైటన్స్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ ఇన్నింగ్స్ ముగిసింది. కెప్టెన్ డుప్లెసిస్ (0) నిరాశపరిచినా.. విరాట్ కోహ్లీ (58), రజత్ పటీదార్ (52), మ్యాక్స్వెల్ (38) రాణించారు. చివర్వలో మహిపాల్ �
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు బ్యాటింగ్ తడబడుతోంది. కెప్టెన్ డుప్లెసిస్ (0) డకౌట్ కాగా.. హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) చాలా నిదానంగా ఆడాడు. యువ ఆటగాడు రజత్ పటీదార్ (52) వేగంగా ఆడినప్పటికీ ఇన్ని�
ఎట్టకేలకు హాఫ్ సెంచరీ చేసిన విరాట్ కోహ్లీ (58) అవుటయ్యాడు. గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో నెమ్మదైన ఆటతీరు కనబరిచిన కోహ్లీ.. ఆచితూచి ఆడుతూ 45 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తిచేసుకున్నాడు. ఆ తర్వాత కాసేపటికే మరో ఆ�
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో బెంగళూరు జట్టు రెండో వికెట్ కోల్పోయింది. హాఫ్ సెంచరీ చేసి నిలకడగా కనిపించిన రజత్ పటీదార్ (52) అవుటయ్యాడు. యువ పేసర్ సంగ్వాన్ వేసిన బంతిని లెగ్సైడ్ ఆడటానికి పటీదార్ ప్రయత్న
గుజరాత్తో జరుగుతున్న మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు నిలకడగా రాణిస్తోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న బెంగళూరు జట్టుకు ఆరంభంలోనే దెబ్బ తగిలింది. కెప్టెన్ ఫాఫ్ డుప్లెసిస్ (0)ను సంగ్వాన్ డక