జిల్లావ్యాప్తంగా శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష సజావుగా సాగింది. పరీక్ష నిర్వహణకు 111 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉద యం 10నుంచి మధ్యాహ్నం 12:30గంటల వరకు మొదటి సెషన్, మధ్యాహ్నం 2:30నుంచి సాయంత్రం 5గంటల వరకు రె
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 1,07,894 మంది అభ్యర్థులకు గానూ, ఉదయం 10 గంటల నుంచి 12:30 గంటల వరకు జరిగిన పేపర్-1కు 87,876 మంది, మధ్యాహ్నం 2:30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పేప�
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో శనివారం నిర్వహించిన గ్రూప్-4 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు, తిరిగి మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎగ్జామ్ జరుగగా, ఆయాచోట్ల 144 సెక్షన్ అ
గ్రూప్-4 పరీక్షను శనివారం పకడ్బందీగా నిర్వహించేందుకు అధికార యంత్రాంగం సర్వం సిద్ధం చేసింది. పరీక్ష నిర్వహణకు జిల్లావ్యాప్తంగా 111 కేంద్రాలను ఏర్పాటు చేయగా, మొత్తం 34,459మంది అభ్యర్థులు పరీక్ష రాయనున్నారు.
తెలంగాణ ట్యాగ్లైన్లో మూడోదైన ఉద్యోగాల నియామకాల కల శరవేగంగా సాకారమవుతున్నది. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు గత నెలలోనే గ్రూప్-1 పరీక్షలు నిర్వహించగా శనివారం గ్రూప్-4 పరీక్షలు జరగనున్నాయి.
రంగారెడ్డి జిల్లాలో శనివారం నిర్వహించనున్న గ్రూప్-4 పరీక్ష నిర్వహణకు జిల్లా యంత్రాంగం పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఇందుకుగాను మొత్తం 282 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 98,988 మంది అభ్యర్థులు పరీక్ష�
గ్రూప్-4 పరీక్ష శనివారం నాడు అత్యంత పారదర్శకంగా నిర్వహించేందుకు టీఎస్పీఎస్సీ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఆరు రకాల పద్ధతుల్లో అభ్యర్థులను చెక్ చేయాలని నిర్ణయించింది.
సంగారెడ్డి జిల్లాలో జూలై 1న జరగనున్న గ్రూప్-4 పరీక్ష ను పకడ్బందీగా నిర్వహించాలని అధికారులను అదనపు కలెక్టర్ వీరారెడ్డి ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ఆడిటోరియంలో గ్రూప్-4 పరీక్ష నిర్వహణ ఏర్పాట్ల�