వేరుశనగ పంటకు మద్దతు ధర కల్పించి ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ కుర్వ విజయ్కుమార్ డిమాండ్ చేశారు. గురువారం జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లోని పల్లీ రైతులతో �
రాష్ట్రంలో రైతుల పాలిట రాబందుగా మారిన కాంగ్రెస్ సర్కార్ను రైతాంగం క్షమించదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. పాలమూరు వేరుశనగ రైతుల ఆందోళన కనిపించటం లేదా? అని సీఎం రేవంత్రెడ్డిని ఆమె ప్రశ్ని
మహబూబ్నగర్ మార్కెట్లో పల్లి రైతులు రెండో రోజు కూడా ఆందోళనకు దిగారు. మంగళవారం నాటి ఆందోళనకు దిగివచ్చిన అధికారులు క్వింటాల్కు రూ.200 ధర పెంచి ఇస్తామని చెప్పి మాట తప్పడంతో బుధవారం కూడా నిరసన చేపట్టారు. త�
MLC Kavitha | వేరుశనగ రైతుల ఆందోళన కనిపించడం లేదా సీఎం రేవంత్ రెడ్డి గారు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. అసలే దిగుబడి లేక సతమతమవుతున్న రైతుకు గిట్టుబాటు ధర కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డులో టెండరుదారులు చెప్పిందే ధర అన్నట్లు కొనసాగుతున్నది. గతంలో ఎప్పుడూ లేనంతగా ప్రస్తుత వేరుశనగకు ధరలు తగ్గిపోయాయని సోమవారం రైతులు లబోదిబోమన్నారు.
ఆరుగాలం కష్టించి పండించిన పంటను వ్యాపారులు, అధికారులు కుమ్మకై ఒక్కసారిగా ధరలు తగ్గించడంతో రైతుల ఆగ్రహం కట్టలు తెంచుకుంది. రైతులను నిలువు దోపిడీ చేస్తూ వ్యాపారస్తులు మార్కెట్కు తెచ్చిన వేరుశనగ పంట నాణ
ఆరుగాలం కష్టపడి పండించి మార్కెట్కు తీసుకొస్తే వ్యాపారులు సిండికేట్గా మారి, అధికారులతో కుమ్మక్కై ఒక వారం తేడాలోనే క్వింటాలుకు రూ.2 వేలు తక్కువ చేశారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ వేరుశనగ రైతులు రోడ్డెక్కార�
Protest | మద్దతు ధర కోసం పల్లి రైతులు కన్నెర్ర చేశారు. మంగళవారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంతోపాటు నాగర్కర్నూల్లో ఆందోళనకు దిగారు. మహబూబ్నగర్ మార్కెట్ యార్డు ఎదుట పల్లి బస్తాలను కాల్చివేశారు. వివరాలు ఇల�
ఆరుగాలం కష్టించిన వే రుశనగ రైతులకు కన్నీళ్లే మిగులుతున్నాయి. రెక్క లు ముక్కలు చేసుకొని సాగుచేసిన వేరుశనగ ధర రోజురోజుకూ తగ్గుతుండడంతో రైతులు దిక్కుతోచ ని స్థితిలో పడిపోయారు. తాము పండించిన వేరుశనగను మార�
యాసంగిలో రైతన్న పంట పండింది. కాలం కలిసి రావడంతో వేరుశనగ దిగుబడి బాగా వచ్చింది. ఎంజీకేఎల్ సాగునీటి రాక.. నిరంతర విద్యుత్.. గణనీయంగా పెరిగిన భూగర్భ జలాలతో రైతన్న ఇంట సిరుల దిగుబడి
వచ్చింది.