చుక్క.. ముక్క..కిక్కు.. పల్లెల్లో నేడు ట్రెండ్గా మారిపోయింది. వేకువజాము మొదలు.. అర్ధరాత్రి వరకు.. చీప్ లిక్కర్ నుంచి కాస్లీ మందు వరకు.. ఏ బ్రాండ్ కావాలన్నా.. కేరాఫ్ బెల్ట్షాపులుగా పరిస్థితి తయారైంది. ఎన్�
క్విక్ కామర్స్ సేవలనుంచి ఎదురవుతున్న పోటీని తట్టుకోవాలంటే కిరాణా స్టోర్లకు వెంటనే మెరుగైన సాంకేతిక సేవలు అందించాలని కేంద్ర ప్రభుత్వాన్ని రిటైలర్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్ఆర్ఏఐ) కోరుతున్నది.
పోచారం పోలీస్టేషన్ పరిధిలోని అన్నోజిగూడలో గంజాయి చాక్లెట్లను పోలీసులు మంగళవారం రాత్రి పట్టుకున్నారు. ఇక్కడి ైప్లెఓవర్ వద్ద గల టీస్టాల్ నిర్వహిస్తున్న ఇద్దరి వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున�
కిరాణా దుకాణాల్లో నిత్యావసర సరుకులు సొంతంగా ప్యాకింగ్ చేసి తమ బ్రాండ్గా విక్రయించరాదని, ఇలా చేయాలంటే తప్పకుండా ప్యాకింగ్ లైసెన్స్ తీసుకోవాలని జిల్లా తూనికలు, కొలతల అధికారి పి.రామకృష్ణ సూచించారు.
తూకాలు తగ్గించి, వినియోగదారులను మోసం చేసే దుకాణ యజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని జిల్లా లీగల్ మెట్రాలజీ అధికారి ఎంఏ జలీల్ అన్నారు. మండల కేంద్రంలోని పలు కిరాణా దుకాణాల్లో జిల్లా లీగల్ మెట్రాల�
బొప్పాయి విత్తులు, ఇతర రసాయనాలతో నకిలీ మిరియాలు తయారు చేసి విక్రయిస్తున్న బేగంబజార్కు చెందిన వ్యాపారిని సౌత్ఈస్ట్జోన్ టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
Kirana Stores | గత కొంతకాలంగా కిరాణా స్టోర్లు లేదా సంప్రదాయ దుకాణాల్లో ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ) అమ్మకాలు క్రమేణా మందగిస్తున్నాయి.
తొమ్మిదేండ్ల బీజేపీ ప్రభుత్వ ఏలుబడిలో ఆకలిసూచీలో 107వ ర్యాంకుకు పడిపోయిన భారతంలో కంది కష్టాలు కూడా మొదలయ్యాయి. ‘ఓట్లేసి గెలిపించిన మాకు.. పప్పన్నం కూడా పెట్టలేవా మోదీ?’ అంటూ సామాన్యులు దీనంగా అడుగుతున్నా�