ఒక సెంటర్లో వెయ్యి మంది అభ్యర్థులు పరీక్ష రాస్తే టాప్-500 జాబితాలో ఒక్కరు కూడా లేరు. రెండు సెంటర్ల నుంచే 74మంది టాప్-500లో ఉన్నారు. తక్కువ మంది రాసిన సెంటర్ల నుంచి పదుల సంఖ్యలో అభ్యర్థులు టాప్లో ఉండటం, ఎక్క�
గ్రూప్-1 మెయిన్స్ జవాబు పత్రాల ను రీ వాల్యుయేషన్ చేయించాల్సిందేనని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ డిమాండ్ చేశారు. లోపభూయిష్టంగా ఉన్న మెయిన్స్ ఆన్సర్షీట్లను రీ వాల్యుయేష న్ చే
ఎప్పుడెప్పుడా..? అని ఎదురుచూస్తున్న గ్రూప్-1 మెయిన్స్ మార్కుల జాబితా విడుదలపై టీజీపీఎస్సీ స్పష్టత ఇచ్చింది. ఉత్కంఠకు తెరదించుతూ ఈ నెల 10న గ్రూప్-1 మెయిన్స్ ప్రొవిజిల్ మార్కుల జాబితాను విడుదల చేయనున్న�
గ్రూప్-1 మెయిన్స్ జవాబుపత్రాల మూల్యాంకన ప్రక్రియ పూర్తయ్యింది. గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలను అక్టోబర్ 21 నుంచి 27 వరకు నిర్వహించగా, 31,383 మందికి 21,151 (67.3శాతం) హాజరయ్యారు. ఒక జవాబుపత్రాన్ని ఇద్దరు ప్రొఫెసర్ల చేత �
హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్షల జనరల్ ర్యాంకింగ్ లిస్టు(జీఆర్ఎల్)ను టీజీపీఎస్సీ శుక్రవారం విడుదల చేసింది. జీఆర్ఎల్తోపాటు పైనల్ కీని సైతం ప్రకటించింది.
రాష్ట్రంలో గురుకుల ఉద్యోగం కోసం పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. అసలు ఆ ఉద్యోగాలకు వారు ఎందుకు ఎంపిక కాలేదో ఇప్పటికీ తెలియడం లేదు. ఈ రాత పరీక్షను నిర్వహించిన తెలంగాణ రెసిడిన్షియల్ ఎడ్
DSC Results | హైదరాబాద్, సెప్టెంబర్ 3 (నమస్తే తెలంగాణ): డీఎస్సీ ఫలితాల వెల్లడిపై సర్కారు ఆచీతూచీ అడుగులేస్తుంది. ముఖ్యంగా తప్పు ల భయం ప్రభుత్వాన్ని పట్టి పీడిస్తుంది. ఇప్పటికే ఎస్జీటీ పరీక్షల్లో ఏకంగా 18-19 ప్రశ్నల
TREIRB | ట్రిబ్ నిర్లక్ష్యం, ప్రభుత్వ అలసత్వం వెరసి గురుకుల అభ్యర్థుల పరిస్థితి అయోమయంగా మారింది. ఎవరికి చెప్పుకోవాలో? ఎక్కడ తమ గోడు వెళ్లబోసుకోవాలో తెలియక సతమతం అవుతున్నారు. అసలు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక క�