యాభై ఏండ్లు అధికారంలో ఉన్న కాంగ్రెస్ రాష్ట్రంలో చేసిందంతా అవినీతి, అక్రమాలేనని, వాళ్లు మళ్లీ అధికారంలోకి వచ్చినా చేసేది అదేనని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ విమర్శించారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత సర్వ జనోద్దరణే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తున్నది. ఆయా వర్గాలకు అవసరమైన సంక్షేమ పథకాలను రూపొందించి అమలు చేస్తున్నది. ఉమ్మడి రాష్ట్ర పాలనలో అణగారిపోయి, బతుకుదెరు
‘కాంగ్రెస్ పాలకుల హయాంలో ప్రజాసంక్షేమం అన్న ఊసే లేదు.. స్వరాష్ట్రం వచ్చిన తర్వాతే ప్రజలకు ప్రభుత్వ పథకాలు చేరువయ్యాయి.. సీఎం కేసీఆర్తోనే సంక్షేమ పాలన సాధ్యం.. కేసీఆరే తెలంగాణకు శ్రీరామరక్ష..’ అని రాష్ట్
బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు ఎందుకు ఇవ్వడం లేదని ఆదిలాబాద్ ఎమ్మెల్యే జోగు రామన్న ఆ పార్టీ నాయకులను ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని రెవెన్యూ గార్డె�
సంక్షేమ సారథి, పేదల పక్షపాతి ముఖ్యమంత్రి కేసీఆర్ మరో బృహత్తర పథకానికి శ్రీకారం చుట్టారు. సొంతజాగా ఉండి ఇల్లు లేని పేదలకు సొంతింటి కల నెరవేర్చేందుకు సంకల్పించారు. గతంలో ఎన్నడూ లేనంతగా ఇండ్ల నిర్మాణం కోస
ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్తున్న రాష్ట్ర సర్కారు, గురువారం నాటి కేబినెట్ మీటింగ్లో మరిన్ని సాహోపేత మైన నిర్ణయాలు తీసుకున్నది. ప్రధానంగా పేద, మధ్యతరగతి వర్గాలకు ప్రయోజనం చేకూరేలా ‘గృహలక్ష్మి ప
Griha Lakshmi | బీఆర్ఎస్ పార్టీ( BRS Party ) విస్తృత స్థాయి సమావేశంలో గృహలక్ష్మి పథకం అమలుపై సీఎం కేసీఆర్( CM KCR ) విధివిధానాలను ప్రకటించారు. ఈ పథకం కింద లబ్ధిదారులను మహిళలనే ఎంపిక చేసి వారి పేరు మీదనే రిజి�