నా జీవితాంతం మొక్కలు నాటే కార్యక్రమాన్ని కొనసాగించాలన్న ఉద్దేశ్యంతో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ను ప్రారంభించనని మాజీ రాజ్యసభ సభ్యులు జోగినపల్లి సంతోష్కుమార్ తెలిపారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా
తల్లిదండ్రులు తమ పిల్లలను బడిలో చేర్పించే సమయంలో తప్పనిసరిగా మొక్కలు నాటాలని ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు ఆర్పీ పట్నాయక్ పిలుపునిచ్చారు. వారి పిల్లలతోపాటు నాటిన ఆ మొక్కలు కూడా పెరిగి వృక్షాలుగా మార�
Green India | తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని లండన్లో "గ్రీన్ ఇండియా ఛాలెంజ్ - వృక్షార్చన" పోస్టర్ని ఎన్నారై బీఆర్ఎస్, టాక్ నాయకులు ఆవిష్కరించారు.
బీఆర్ఎస్ ఎంపీ సంతోష్కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా చాలెంజ్ సాధించిన విజయాలపై ఇండియా టుడే గురువారం ప్రత్యేక కథనాన్ని ప్రసారం చేసింది. గుడ్ న్యూస్ స్టోరీ పేరుతో ఈ కథనాన్ని ప్రసారం చేసింది.
సిద్దిపేట జిల్లా చిన్నగుండవెళ్లి గ్రామానికి చెందిన శ్రీనివాస్గౌడ్ ఆరో తరగతిలో ఉన్నప్పుడు అతని టీచర్ ప్లాంట్ ఏ ట్రీ అనే ఇంగ్లిష్ పాఠం చెబుతూ చెట్టు విలువ, గొప్పతనాన్ని వివరించింది.
గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమాన్ని ప్రారంభించి నాలుగేండ్లు పూర్తయిన సందర్భంగా గురువారం సద్గురు జగదీశ్ వాసుదేవ్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లా ముచ్చింతల్ గ్రామం గొల్లూరు అర్బన్ ఫారెస్ట్ బ్లా�
పర్యావరణ హిత దేశమే లక్ష్యంగా మొదలైన గ్రీన్ ఇండియా చాలెంజ్ ఐదో వసంతంలోకి అడుగుపెడుతున్నది. గురువారం శంషాబాద్ సమీపంలోని ముచ్చింతల్ రోడ్ గొ ల్లూరు ఫారెస్ట్పార్క్లో ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త సద్గుర�
వందల ఏండ్ల చరిత్ర కలిగిన వృక్షాలను ట్రాన్స్లొకేషన్ ద్వారా తిరిగి నాటుతూ వాటి ఉనికిని నిలుపుతున్నారు గ్రీన్ ఇండియా చాలెంజ్ సృష్టికర్త, ఎంపీ సంతోష్ కుమార్. వట ఫౌండేషన్తో కలిసి మహబూబ్నగర్ జిల్లా
మంజీర నది ఒడ్డున మాధవానంద సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో సీఎం కేసీఆర్ రాజకీయ కార్యదర్శి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి ఆధ్వర్యంలో లోక కల్యాణార్థం నిర్వహించిన సహస్ర చండీయాగం ఆదివారం విజయవంతంగా ముగిసి�
మొక్కలు నాటడం అంటే.. తల్లి ప్రేమను పొందడం వంటిదేనని గ్రీన్ ఇండియా చాలెంజ్ కార్యక్రమ వ్యవస్థాపకుడు, రాజ్యసభ సభ్యుడు సంతోష్కుమార్ పేర్కొన్నారు. మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రతి మహి