వరంగల్లో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ రజతోత్సవ సభ గ్రాండ్ సక్సెస్ అయిందని రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర పేర్కొన్నారు. పాతికేళ్ల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాధాలు తెలుపుకుంటున్నామ
Godavarikhani | దేవాదాయ, పోలీస్, కార్పొరేషన్, సింగరేణి తదితర అన్ని శాఖల సహకారంతోనే శ్రీరామ నవమి ఉత్సవాలు విజయవంతమయ్యాయని గోదావరిఖని శ్రీ కోదండ రామాలయం కమిటీ చైర్మన్ గట్ల రమేష్ తెలిపారు.
ప్రాపర్టీ షో గ్రాండ్ సక్సెస్ అయింది. ‘నమస్తే తెలంగాణ’ ‘తెలంగాణ టుడే’ సంయుక్తంగా కరీంనగర్లో ఏర్పాటు చేసిన ఈ ప్రదర్శనకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. రెండు రోజులపాటు వందలాది మందితో రాజరాజేశ్వర కళ్యాణ �
లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా వరంగల్ నగరానికి వచ్చిన కేసీఆర్కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. వరంగల్ నగరంలోకి ప్రవేశించినప్పటి నుంచి రోడ్షో ముగిసేవరకూ అడగడుగునా వేలాది మంది జనం కిలోమీటర్ల దూరం కేసీ�
kanti velugu | ప్రపంచంలోనే విశిష్ట కార్యక్రమం కంటి వెలుగు అని, గల్లీ గల్లీలో కంటి వెలుగు కార్యక్రమం నిర్వహించనున్నట్లు మంత్రి నిరంజన్రెడ్డి అన్నారు. నాగర్ కర్నూల్లో కంటివెలుగు సమీక్షా సమావేశంలో మంత్రి సింగ�
మునుగోడు గడ్డ గులాబీ వనమైంది. ఉపఎన్నిక తీర్పు ముందే తేటతెల్లమైంది. తామంతా సీఎం వెంటే అని నిరూపించింది. బీఆర్ఎస్ జైత్రయాత్రకు బంగారిగడ్డ పునాది రాయి అయ్యింది. భారత రాజకీయాలను మార్చేది తెలంగాణ గడ్డేనని
కొంగరకలాన్లో నిర్మించిన కలెక్టర్ కార్యాలయం ప్రారంభోత్సవంతో పాటు జరుగనున్న బహిరంగసభకు జిల్లా నలుమూలల నుంచి పెద్ద ఎత్తున హాజరవ్వాలని ఎమ్మెల్యేకిషన్రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మాట్లాడుతూ కొంగరకలాన�
యాచారం : మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో ఎంపీపీ కొప్పు సుకన్య ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ సంబురాలు అంబురాన్నంటాయి. మహిళలు, ఆడపడుచులు ఎంతో అందంగా బతుకమ్మలను పేర్చి ఆట, పాటలతో బత�
ఎమ్మెల్యే వెంకటేశ్వర్ రెడ్డి | తెలంగాణ భూభాగంలో 33శాతం అడవులు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెద్ద ఎత్తున మొక్కలు నాటడానికి హరితహారం కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ ర�
మంత్రి జగదీష్రెడ్డి | హాలియాలో జరిగిన నిన్నటి సీఎం కేసీఆర్ సభ గ్రాండ్ సక్సెస్ అయింది. తండోపతండాలుగా ప్రజలు తరలి వచ్చి విజయవంతం చేశారని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్రెడ్డి తెలిపారు.