RS Praveen Kumar | రాష్ట్రంలోని నిరుద్యోగుల చేతితో కాంగ్రెస్ ప్రభుత్వానికి పరాభవం తప్పదని బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.
సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ (సీడాక్)లో ప్రాజెక్ట్ అసోసియేట్, ప్రాజెక్ట్ ఇంజనీర్, ప్రోగ్రామ్ మేనేజర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది.
హైదరాబాద్ : రాష్ట్రంలో ఉద్యోగాల జాతర కొనసాగుతూనే ఉంది. విద్యాశాఖ, ఆర్కైవ్స్ అండ్ రీసెర్చ్ డిపార్ట్మెంట్లలో 2,440 ఉద్యోగాల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1,392 �
మంత్రివర్గం మొదటి భేటీ తర్వాత.. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ సంచలన ప్రకటన చేశారు. 25,000 ప్రభుత్వ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తున్నట్లు కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు. ఓ నెలలో