జిల్లా ప్రభుత్వ జనరల్ దవాఖాన వార్డులు, ఆవరణ పరిశుభ్రంగా ఉండాలని, లేదంటే చర్యలు తప్పవని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. శుక్రవారం కలెక్టర్ ప్రభుత్వ జనరల్ దవాఖానను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పారిశుధ్య
నగరంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్) రోగులతో కిటకిటలాడుతున్నది. రాష్ట్రంలోనే అత్యధికంగా ఇక్కడ ఓపీ నమోదవుతున్నది. బుధ, గురువారాల్లో 2600లకు పైగా ఓపీ నమోదుతో జీజీహెచ్ రాష్ట్రంలోనే తొలి స్థానంలో నిలి
జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ హాస్పిటల్ వరండాలో మడత మంచాలు వేసి వైద్యం అందిస్తున్న తీరుపై జూలై 31న ‘నమస్తే తెలంగాణ’లో ‘మడత మంచాలపై వైద్యం’ శీర్షికన కథనం ప్రచురితమైంది. దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ అధిక�
సూర్యాపేట ప్రభుత్వ జనరల్ ఆసుపత్రికి వచ్చే రోగుల సహాయకుల కోసం నిర్మించిన షెడ్డును కాంట్రాక్టర్ కబ్జా చేశాడు. వారం, పది రోజులపాటు షెడ్డును వినియోగించుకుంటామని అందులో చేరి అక్కడే తిష్ట వేశాడు.
నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖాన (జీజీహెచ్)లో శనివారం తెల్లవారుజామున కిడ్నాప్నకు గురైన మూడేండ్ల బాలుడిని పోలీసులు గుర్తించారు. గంటల వ్యవధిలోనే కేసు ను ఛేదించి నిందితులను అదుపుల�
తమ సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జనరల్ దవాఖానలో సోమవారం నుంచి జూనియర్ వైద్యులు సమ్మె ప్రారంభించారు. దవాఖాన ఎదు ట ప్లకార్డులను ప్రదర్శిస్త�
నల్లగొండ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు (జూడాలు) సమ్మె సైరన్ మోగించారు. తమకు కనీస సౌకర్యాలు కల్పించడంలో విఫలం అవుతున్నారని, తమకు రావాల్సిన ప్రభుత్వ గ్రాంట్లు ఇవ్వడం లేదని సోమవారం ప్రభుత�
దీర్ఘకాలిక రోగాలతో ఇబ్బంది పడుతున్న వారికి పాలియేటివ్ కేర్ సెంటర్ ఎంతో ఉపశమనం కలిగిస్తున్నది. నల్లగొండలోని జనరల్ దవాఖానలో గతేడాది ప్రారంభమైన సేవలు బాధితులకు స్వాంతన చేకూరుస్తున్నాయి. ప్రధానంగా క�
మొన్నీమధ్యే నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ దవాఖానలో ఎంబీబీఎస్ చదివే ఓ విద్యార్థి బలవన్మరణం చెందాడు. మెడికల్ కళాశాలలో అత్యున్నత నైపుణ్యం కలిగిన వ్యక్తిగా గుర్తింపు పొందిన సదరు యువకుడు క్షణికావేశంలో తన �