జాతీయ వైద్య మండలి(ఎన్ఎంసీ) పరిధిలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న దవాఖానలు, వైద్య కళాశాలల్లో పనిచేసే డాక్టర్లు, బోధనా సిబ్బందితో పాటు పారామెడికల్, అనుబంధ సిబ్బందికి మే 1 నుంచి ఆధార్ ఆధారిత ముఖ గుర్తింపు హాజరు
Infant Dies | ములుగు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుల నిర్లక్ష్యం.. ఓ పసికందు ప్రాణాన్ని బలిగింది. జిల్లా పర్యటనలో ఉన్న రాష్ట్ర మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్కకు బాధితులు తమ గోడును �
Basti Dawakhana | కేసీఆర్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాలు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి. సరైన సిబ్బంది లేకపోవడంతో.. రోగులు అటువైపు కన్నెత్తి కూడా చూడడం లేదు.
Govt Hospitals | ప్రభుత్వ ఆస్పత్రుల్లో( Govt Hospitals ) పని చేస్తున్నకొంత మంది వైద్యులు( Doctors ) నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇతర జిల్లాల వారు మా జిల్లాలోకి చికిత్స కోసం రావొద్దని డాక్టర్లు చెబుతున్న పరిస్థిత�
Narayanpet | నారాయణపేట : నారాయణపేట జిల్లా ఆస్పత్రిలో ఓ మహిళా కడుపులో నుంచి ఏకంగా 8 కిలోల బరువున్న కణితిని శస్త్రచికిత్స ద్వారా విజయవంతంగా తొలగించారు.
రాష్ట్ర ప్రభుత్వ తీసుకొంటున్న చర్యలతో ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు 30 శాతం నుంచి 61 శాతానికి పెరిగాయని వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. కేసీఆర్ కిట్, అమ్మ ఒడి వాహనాలను అందుబాటులోకి తెచ్చి
Minister Harish Rao | వైద్య వృత్తి చాలా గొప్పది.. తల్లి జన్మనిస్తే.. పునర్జన్మ ఇచ్చే అవకాశం డాక్టర్కు మాత్రమే ఉంటుంది అని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. డబ్బుతో ఏ వస్తువునైనా
రాష్ట్ర ప్రభుత్వ వైద్యుల దీర్ఘకాలిక సమస్యలపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్రావు సానుకూలంగా స్పందించినట్టు గాంధీ దవాఖాన టీజీజీడీఏ యూనిట్ అధ్యక్షుడు డాక్టర్ ఎస్ రాజేశ్వర్రావు తెలిపారు.
హైదరాబాద్ : రాష్ట్రంలో వైద్య వృత్తిలో ఉన్న డాక్టర్లకు ప్రభుత్వం శుభవార్త వినిపించింది. రాష్ట్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖలో ఖాళీగా ఉన్న 1,326 డాక్టర్ల పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది. 751 స�
లక్నో: ఐఏఎస్ అధికారిణికి చెందిన ఆవు అనారోగ్యం బారిన పడింది. దీంతో దాని చికిత్స కోసం ఏడుగురు ప్రభుత్వ పశు వైద్యులకు బాధ్యతలు అప్పగించారు. ఈ విషయం బయటపడటంతో వివాదస్పదమైంది. ఉత్తర ప్రదేశ్లోని �
Sangareddy | ఓ వివాహిత కొద్ది రోజుల నుంచి తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతోంది. ఎన్ని ఆస్పత్రుల చుట్టూ తిరిగినా కడుపు నొప్పి తగ్గడం లేదు. సంగారెడ్డి జిల్లా ఆస్పత్రి వైద్యులు ఆమె కడుపులో వెంట్రుకల తుట్�