మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాకు నూతనంగా మంజూరైన 24 ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలల ప్రారంభానికి నోచుకోవడం కష్టంగా కనిపిస్తుంది. పాఠశాలలను ఈ నెల చివరి వారం వరకు ప్రారంభించాలని ఆదేశాలు ఉన్నా ఇప్పటి వరకు రెండు ప్ర
ఆసియా ఖండంలోని దేశాలు చైనా, జపాన్, సింగపూర్లో జరిగిన అభివృద్ధి గురించి మనం గొప్పగా చెప్పుకొంటాం. ఆసియా ఖండంలోనే ఉన్న పాక్, బంగ్లాదేశ్, నేపాల్, మయన్మార్ గురించి కూడా మాట్లాడుకుంటూ ఛీ ఛీ అంటుంటాం.
Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుటుంబసభ్యులు రాజ్యాంగేతర శక్తులుగా మారి పెత్తనం చెలాయిస్తున్నారని, వికారాబాద్ జిల్లాలో రేవంత్ సోదరుడు తిరుపతిరెడ్డికి అధికారులు రాచమర్యాదలు ఎలా చేస్తారని బీఆర్ఎస్ నే
జెండా రంగులతో సంబంధంలేకుండా ప్రభుత్వ భూములను కబ్జా చేసి చేపట్టిన నిర్మాణాలను కూల్చివేయాలని.. ఎవరైనా అడ్డొస్తే బుల్డోజర్లు వారిపైకి ఎక్కించాలని మెదక్ ఎంపీ రఘునందన్రావు సంచలన వ్యాఖ్యలు చేశారు.
కొండపల్లి (విజయవాడ) నుంచి కాజీపేట సెక్షన్ వరకు 3వ రైల్వే లైన్ నిర్మాణంతోపాటు విద్యుద్దీకరణ పనుల కోసం ఖమ్మం జిల్లాలో అవసరమైయ్యే భూ సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్ వీపీ
ప్రైవేటు పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. పాఠశాలల అభివృద్ధి కోసం ఇటీవల మన ఊరు - మనబడి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టింది.
ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి | అవసరాన్ని బట్టి ధాన్యం నిల్వ చేసేందుకు రైతు వేదిక భవనాలు, గ్రామాల్లో ప్రభుత్వ భవనాలను ఉపయోగించాలని కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి సూచించారు.