Telangana | వివిధ జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగిన 231 మంది ఖైదీలను విడుదల చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ సిఫారసు మేరకు రాష్ట్�
సచివాలయ (Secretariat) ప్రాంగణంలోని నల్లపోచమ్మ ఆలయ ప్రారంభ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. గవర్నర్ తమిళిసై, ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నల్లపోచమ్మ ఆలయంలో పూర్ణాహుతి కార్యక్రమంలో పాల్గొన్నారు.
సర్వమత సౌభ్రాతృత్వాన్ని పెంపొందించేలా సెక్రటేరియట్లో (Secretariat) నిర్మించిన ఆలయం, మసీదు, చర్చిని ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా నల్లపోచ్చ ఆలయ (Nalla Pochamma temple) ప్రారంభ వేడుకులను ఘనం�
TSRTC | బిల్లులకు ఆమోదం విషయంలో రాష్ట్ర గవర్నర్ తీరు ఏమాత్రం మారలేదని మరోసారి రుజువయ్యింది. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర క్యాబినెట్ మానవీయ కోణంలో తీసుకొన్న నిర్ణయాన్ని గవర్నర్ నిర్దయగా �
Telangana | శాసనసభ ఆమోదించిన బిల్లులకు మోక్షం కల్పించకుండా గవర్నర్ తన వద్దే పెండింగ్లో పెట్టుకోవడంపై రాష్ట్ర ప్రభుత్వం దేశ సర్వోన్నత న్యాయస్థానంలో చేసిన న్యాయపోరాటానికి సానుకూల ఫలితం లభించింది. బిల్లులను
పుదుచ్చేరి సీఎం రంగస్వామిని ‘కీలుబొమ్మ సీఎం’గా తమిళనాడు సీఎం స్టాలిన్ వర్ణించారు. పుదుచ్చేరి పాలన విషయంలో ఆయన లెఫ్టినెంట్ గవర్నర్ తమిళిసై సౌందర్రాజన్ ముందు లొంగిపోయారని, యూటీలో ప్రభుత్వాన్ని తమ�
గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ పవిత్ర రాజ్భవన్ను రాజకీయ వేదికగా మారుస్తున్నారని శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఆమె తెలంగాణ రాష్ట్ర గవర్నర్లా కాకుండా తమిళనాడు బీజ�
ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని గ�
గవర్నర్ తమిళిసై వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డారు. తెలంగాణ సర్కారుతోపాటు సీఎం కేసీఆర్ను అపఖ్యాతి పాలు చేసేందుకు తెలంగాణ గవర్నర్ కార్యాలయాన్ని రాజకీయ వేదికగా మార్చుకున్నా�
రాజ్యాంగబద్దంగా వ్యవహరించాల్సిన గవర్నర్ తమిళిసై రాజకీయ నాయకురాలిగా వ్యవహరిస్తున్నారని, రాజ్భవన్ను రాజకీయ భవన్గా మార్చారని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి విమర్శించారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో