హైదరాబాద్ నగరంలో మూసిన కల్లు దుకాణాలను 10 రోజుల్లోగా తెరవకుంటే లక్ష మందితో హైదరాబాద్ ఇందిరాపార్కు వద్ద మహాధర్నా నిర్వహిస్తామని గౌడ సంఘాల నేతలు రాష్ట్ర ప్రభుత్వానికి అల్టిమేటం జారీచేశారు.
చిక్కడపల్లి : తెలంగాణ గౌడ కల్లుగీత వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అయిలి వెంకన్న గౌడ్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర క్యాలెండర్ ను గురువారం రాష్ట్ర అబ్కారీ శాఖ మంత్రి డాక్టర్ వి.శ్రీనివాస్ �
బహుజన వర్గాలకు బీజేపీ చేసింది శూన్యం రాష్ట్ర కల్లు గీత గౌడ సంఘాలు హైదరాబాద్, జనవరి 10 : రాష్ట్రంలో అధికారంలోకి రావాలనుకోవటం బీజేపీకి పగటి కలే అవుతుందని తెలంగాణ కల్లుగీత గౌడ సంఘాల సమన్వయ కమిటీ చైర్మన్ బా�
అఖండలో కల్లు సీన్ పెట్టడంపై హర్షం..బోయపాటిని కలిసిన తెలంగాణ గౌడ సంఘాలు.. నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన అఖండ చిత్రం సంచలన విజయం సాధించింది. ఇప్పుడు ఎవరినోట విన్నా ఈ సినిమా పేరే వినిపిస్తున్నద�
రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అత్యంత హేయం తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ హైదరాబాద్, నవంబర్ 12 (నమస్తే తెలంగాణ): కల్లుగీత వృత్తిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి గౌడ సమాజానికి
హిమాయత్నగర్ : రాష్ట్రంలోని గౌడ కులస్తుల ఆత్మగౌరవమైన కల్లు దుకా ణాలను కించపర్చేలా టీ.పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని తెలంగాణ గౌడ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్
ఉస్మానియా యూనివర్సిటీ : గౌడ వృత్తిని కించపరిచేలా మాట్లాడిన టీపీసీసీ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి తక్షణమే బహిరంగ క్షమాపణ చెప్పాలని జైగౌడ్ ఉద్యమం జాతీయ అధ్యక్షుడు డాక్టర్ వట్టికూటి రామారావుగౌడ్
రవీంద్రభారతి : తెలంగాణ ప్రభుత్వం గౌడ సామాజిక వర్గానికి వైన్షాప్ల కేటాయింపులో 15 శాతం రిజర్వేషన్లను కేటాయించినందుకు గౌడ జన హక్కులు పోరాట సమితి మోకుదెబ్బ జాతీయ అధ్యక్షుడు అమరవేణి నర్సాగౌడ్ ఆద్వర్యం లో
చిక్కడపల్లి : మద్యం షాపుల్లో గౌడ్స్కు 15శాతం రిజర్వేషన్ కలిపిస్తూ క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని తెలంగాణ గౌడ కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ వెల్లడించింది. ఈ విషయమై శుక్రవారం కమ�
మంత్రి హరీశ్రావు | రైతు బీమా తరహాలో గీత కార్మికుల బీమా పాలసీని తీసుకొస్తామని మంత్రి హరీశ్ రావు అన్నారు. మంగళవారం ఇల్లందకుంట మండల కేంద్రంలో టీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరిగిన గౌడ కులస్తుల సమావేశంలో మంత్రి పాల్
మంత్రి శ్రీనివాస్ గౌడ్ | ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ను హైదరాబాద్ రవీంద్రభారతిలోని తన కార్యాలయంలో గౌడ సంఘాల జేఏసీ చైర్మన్ పల్లె లక్ష్మణ్ రావు గౌడ్ కలిశారు.