పోలీసులకు అప్పగించిన నిరసనకారులు అధ్యక్ష భవనంలో నిరసనకారుల సంబురాలు గొటబయ దిగిపోయేవరకు వెనుదిరుగబోమని ప్రకటన మళ్లీ రంగంలోకి దిగిన అధ్యక్షుడు గొటబయ ప్రజలకు వంటగ్యాస్ సరఫరా చేయాలని ఆదేశం శాంతికి సహకర
Sri Lanka Crisis | శ్రీలంక తీవ్రమైన ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ద్వీప దేశ ప్రజలు వీధుల్లోకి వచ్చి నిరసన తెలుపుతున్నారు. అయితే, 9వ తేదీ శ్రీలంక దేశానికి ఇబ్బందికరంగా తయారైంది. వరుసగా గత నాలుగు నెలలుగా 9వ తేదీ
శ్రీలంకలో రాజకీయ, ఆర్థిక సంక్షోభం తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో ప్రస్తుతం శరణార్థుల సంక్షోభం లేదని కేంద్ర మంత్రి ఎస్. జైశంకర్ స్పష్టం చేశారు. భారత ప్రభుత్వం, పొరుగు దేశానికి సహాయం చేసేందుకు ప్రయత్నిస్�
శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం తీవ్రరూపం దాల్చింది. ఆర్థిక సంక్షోభాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా వేలాది మంది రోడ్లమీదకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. కొలంబోలో వీధులన్నీ నిరసన�
శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం తీవ్రంగా పెరిగిపోయింది. దీంతో ఆ దేశ అధ్యక్షుడు గొటబాయ రాజపక్స రాజీనామా చేయాలని దేశవ్యాప్తంగా నిరసనలు మిన్నంటాయి. నిరసనకారులు రాజపక్స ఇంటిని చుట్టుముట్టారు. ద�
న్యూఢిల్లీ: శ్రీలంకలో సంక్షోభం తారా స్థాయికి చేరింది. ఇవాళ ఆందోళనకారులు ఏకంగా అధ్యక్షుడు నివాసంలోకి చొరబడ్డారు. కొలంబోలో ఉన్న అధ్యక్ష భవనంలోకి భారీ సంఖ్యలో నిరసనకారులు చేరుకున్నారు. తీవ్ర�
కొలంబో, ఏప్రిల్ 29: దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం దృష్ట్యా ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ప్రజాగ్రహం వ్యక్తమవుతున్న నేపథ్యంలో శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజపక్స కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆర్థిక సంక్షోభం క�
కొలంబో : పొరుగు దేశంలో శ్రీలంకలో ఆర్థిక, రాజకీయ సంక్షోభం కొనసాగుతున్నది. ఈ క్రమంలో లంక అధ్యక్షుడు గోటబయ రాజపక్స కొత్త మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో 17 మంది మంత్రులకు స్థానం కల్పించారు. మరో వైపు మంగ