ఎన్నికల నగారా ఇలా మోగిందో.. లేదో ప్రతిపక్ష పార్టీలు అలా ఓటర్ల ప్రలోభాలకు రెడీ అయిపోయాయి. గోపన్పల్లిలోని ఓ ఇంట్లో నిల్వ ఉంచిన శేరిలింగంపల్లి కాంగ్రెస్ నేత మారబోయిన రఘునాథ్యాదవ్కు చెందిన పలు ప్రెషర్
జీహెచ్ఎంసీ పరిధిలో కుకల బెడదను నియంత్రించడం, కుక కాటు సంఘటనలను పునరావృతం కాకుండా నిరోధించడమే లక్ష్యంగా జీహెచ్ఎంసీ పటిష్ట చర్యలు చేపడుతున్నది. యానిమల్ వెల్ఫేర్ బోర్డు మార్గదర్శకాలను అనుసరించి నూత�
Brahmana Sadanam | హైదరాబాద్ : రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన బ్రాహ్మణ సదనంలో వివిధ కార్యక్రమాల నిర్వహణకు తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్తు అవకాశం కల్పిస్తున్నదని పరిషత్తు ఛైర్మన్ డా. రమణాచారి తెలిప�
సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్�
సర్వజన సమాదరణే విధానంగా ముందుకు సాగుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ బుధవారం రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలో నిర్మించిన విప్రహిత బ్రాహ్మణ సదనాన్ని ప్రారంభించారు. 9 ఎకరాల్లో రూ.12 కోట్ల వ్యయంతో అద్భుతంగా నిర్�
కుల, మతాలకు అతీతంగా పేదవారు తమ ఇండ్లలో నిర్వహించుకునే శుభ, అశుభ కార్యక్రమాలకు పురోహితుల సేవలను కోరితే.. పురోహితులు వెళ్లి ఉచితంగా కార్యక్రమాలు జరిపించి రావాలని నేను రమణాచారి గారిని కోరుతున్నాను. ఈ విధంగ�
బ్రాహ్మణ సమాజ సంక్షేమం కోసం దేశంలోనే మొదటిసారిగా నిర్మించిన తెలంగాణ బ్రాహ్మణ సదన్ ప్రారంభోత్సవం ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతుల మీదుగా బుధవారం అత్యంత ఘనంగా జరిగింది. బ్రాహ్మణ సంక్షేమాన్ని కాం క�
ధూప, దీప, నైవేధ్య పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులకు సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడం హర్షణీయమని ధూప, దీప, నైవేద్య పథకం, అర్చక నైవేద్య సంఘం(డీడీఎన్) రాష్ట్ర అధ్యక్షుడు దౌలతాబాద్
Brahmana Samkshema Sadan | హైదరాబాద్ : విప్రహిత బ్రాహ్మణ సదనం భవనాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎస్ శాంతి కుమారి, మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్
హైదరాబాద్ గోపన్పల్లిలో తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక వసతులతో బ్రాహ్మణుల కోసం నిర్మించిన విప్రహిత భవనాన్ని ఈ నెల 31న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు చేతులమీదుగా ప్రారంభించనున్నట్టు బ్రాహ్మణ సంక్షేమ ప�
శేరిలింగంపల్లి : శేరిలింగంపల్లి మండల రెవెన్యూ పరిధిలోని గోపన్పల్లిలో ప్రభుత్వ స్థలంలో వెలసిన అక్రమ గుడిసెలను మండల రెవెన్యూ అధికారులు సోమవారం కూల్చివేశారు. శేరిలింగంపల్లి మండల తాసీల్థారు వంశీమోహాన్