పరిమిత విస్తీర్ణంలోనే కార్యాలయాలు కరోనా నేపథ్యంలో మారుతున్న పరిస్థితులు హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (నమస్తే తెలంగాణ): ఐటీ కంపెనీల్లో హైబ్రిడ్ వర్కింగ్ విధానానికే కంపెనీలు మొగ్గు చూపుతున్నాయి. కరోన
ఒక ప్రముఖ రాజకీయ నాయకుడిని ఎగతాళి చేస్తూ కమెడియన్ పోస్టు చేసిన వీడియో గూగుల్ మెడకు చుట్టుకుంది. యూట్యూబ్లో ఆ వీడియో పోస్టు చేసిన కారణంగా రూ.4 కోట్ల నష్టపరిహారం చెల్లించాల్సి వచ్చింది. ఈ ఘటన ఆస్ట్రేలియాల�
టెక్నాలజీ మార్కెట్లో యాపిల్, గూగుల్ దిగ్గజ సంస్థలుగా ఉన్నాయి. పలు అంశాల్లో ఈ రెండింటి మధ్య విపరీతమైన పోటీ ఉంటుంది. ఇప్పుడు గూగుల్ ఆధిపత్యం కొనసాగిస్తున్న సెర్చ్ ఇంజిన్ రంగంలో కూడా ఆ సంస్థకు పోటీ ప�
తాము కాలుమోపిన రంగాల్లో దిగ్గజ శక్తులుగా ఎదిగిన యాపిల్, గూగుల్ ప్రస్తుతం మార్కెట్ను శాసిస్తున్నాయి. సెర్చ్ ఇంజన్ మార్కెట్ లీడర్గా గూగుల్ ఏకచత్రాధిపత్యం కొనసాగుతుండగా ఈ స్పేస్లో అడుగుప
1930కు డయల్ చేస్తే అసలు నంబర్ చెప్తాం సైబర్ క్రైం పోలీసుల సూచనలు గూగుల్ సెర్చ్తో రూ.11.82 కోట్లు పోగొట్టుకొన్న బాధితులు 2,662కు పైగా ఫిర్యాదులు హైదరాబాద్, జూన్ 1 (నమస్తే తెలంగాణ): బ్యాంకులు, ఇతర కంపెనీల కస్టమ�
కార్యాలయాల నుంచి పనిచేసేందుకు గూగుల్ మ్యాప్స్ కాంట్రాక్టు ఉద్యోగులు విముఖత వ్యక్తం చేశారు. ప్రయాణ ఖర్చులు తాము భరించలేమని దాదాపు 200 మంది కాంట్రాక్టు ఉద్యోగులు ఈ దిశగా పిటిషన్పై సంతకాలు చే
ఈ రోజు (22-05-2022) గూగుల్ డూడుల్ చూశారా? లంగోటి కట్టుకొని చేతిలో గద పట్టుకున్న ఆయన భారతదేశం గర్వించదగ్గ మల్లయోధుడు ది గ్రేట్ గామా అని మీకు తెలుసా? గామా 144వ జయంతిని పురస్కరించుకుని ఆయన స్మారకార్థం
Google | ప్రముఖ టెక్ దిగ్గజం కీలక నిర్ణయం తీసుకున్నది. ప్లే స్టోర్లోని యాప్స్ను అప్ చేయాలని లేదంటే.. తొలగిస్తామని హెచ్చరించింది. అయితే, గూగుల్ను హెచ్చరించినా యాప్స్ డెవలపర్లు పట్టించుకోకపోవడంతో తొమ్మి
ప్రపంచవ్యాప్తంగా ప్రతీవారం సగటున 10 లక్షల పాస్వర్డ్లు హ్యాక్కు గురవుతున్నట్టు నివేదికలు చెబుతున్నాయి. ఇందులో ప్రధానంగా వ్యక్తిగత, ఆర్థిక లావాదేవీలకు సంబంధించినవే ఎక్కువని పేర్కొంటున్నాయి. అయితే, ఫో
భారత్ నుంచి మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి దిగ్గజ టెక్ కంపెనీలు ఆవిర్భవిస్తాయని ఆశించలేమని నాస్కామ్ తొలి అధ్యక్షుడు, సీనియర్ ఐటీ నిపుణులు హరీష్ మెహతా పేర్కొన్నారు.
గూగుల్ తన క్యాంపస్లో హైదరాబాద్లో నెలకొల్పటంలో కీలక పాత్ర పోషించిన ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుపై ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా ప్రముఖ జర్నలిస్టు, దైనిక్ భాస్కర్ పత్రిక తరఫున వైట్హ�