దేశీయ మార్కెట్లో బంగారం ధరలు భారీగా పడిపోయాయి. మంగళవారం హైదరాబాద్లో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల రేటు రూ.1,470 దిగి లక్ష రూపాయల మార్కుకు దిగువన రూ.99,220 వద్ద స్థిరపడింది. 22 క్యారెట్ (99.5 స్వచ్ఛత) తులం విలువ కూ�
చూసిందంతా నిజమైన బంగారం అనుకుంటే పొరపాటే.. ఇప్పుడు నకిలీ ఆభరణాలు.. ప్రమాణాలకు అనుగుణంగా లేని వాటికి కూడా హాల్మార్క్ ముద్ర వేసే కేటుగాళ్లు తయారయ్యారు. కొందరు వ్యాపారులు హాల్మార్క్ సెంటర్ల నిర్వాహకుల�
బంగారం ధరలు ఆల్టైమ్ హైని చేరాయి. బుధవారం ఒక్కరోజే దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ (99.9 స్వచ్ఛత) 10 గ్రాముల పుత్తడి విలువ రూ.910 ఎగిసి మునుపెన్నడూ లేనివిధంగా రూ.83,750గా నమోదైంది.
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం.. గోల్డ్ మార్కెట్ పతనానికి దారితీస్తున్నది. ఈ నెల 4న ట్రంప్ గెలిచినట్టు అధికారికంగా వెల్లడైన విషయం తెలిసిందే. అయితే అప్పట్నుంచి ఇప్పటిదాకా దేశీయ విప
రికార్డులతో హోరెత్తిస్తూ వేగంగా పెరుగుతూపోయిన బంగారం, వెండి ధర లు.. అంతే త్వరగా కిందికి దిగొస్తున్నాయి. గురువారం ఒక్కరోజే తులం పసిడి విలువ హైదరాబాద్ మార్కెట్లో రూ.1,790 పడిపోయింది. రూ.80వేల మార్కుకు దిగువన �
తులం బంగారం ధర రూ.2 లక్షల మార్కును తాకబోతున్నదా?.. దేశీయ గోల్డ్ మార్కెట్ను ఈ అంచనా ఇప్పుడు షేక్ చేస్తున్నది. అవును.. ప్రస్తుతం రికార్డు స్థాయి దరిదాపుల్లో కదలాడుతున్న పసిడి రేట్లు.. మున్ముందు మరింత పెరుగ�
పండుగల వేళ పసిడి ధరలు పరుగులు పెడుతున్నాయి. శుక్రవారం ఒక్కరోజే హైదరాబాద్ మార్కెట్లో తులం 24 క్యారెట్ స్వచ్ఛమైన బంగారం ధర రూ.770 పుంజుకున్నది. దీంతో రూ.61,530కి చేరుకున్నది.
బంగారంపై పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నారా?.. అయితే ఈ సమాచారం మీకోసమే. ప్రస్తుతం తులం పసిడి ధర రూ.60 వేల దరిదాపుల్లో కదలాడుతున్నది. దీంతో ఇన్వెస్టర్లు తమ పెట్టుబడుల కోసం గోల్డ్వైపే చూస్తున్నారు. ఈ క్రమంలో�
ఇప్పుడంతా యమా స్పీడు.. ఇంటర్నెట్ అయినా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ అయినా. అన్నీ కాస్త ఓవరే. సినిమా డైలాగుల నుంచి సిల్లీ పంచుల దాకా అన్నిట్లోనూ రాజ్యమేలుతున్నది అతే. ఉయ్ వాంట్ దట్ అతి... అన్నది నేటి యూత్
న్యూఢిల్లీ, ఆగస్టు 15: గోల్డ్ మార్కెట్లో పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయని, సమీప భవిష్యత్తులో ఎంసీఎక్స్పై బంగారం తులం ధర రూ.53,500 వరకు స్థాయిల్ని తాకవచ్చని కమోడిటీ మార్కెట్ నిపుణులు చెప్తున్నారు. ఆయా �
ఐదు రోజుల్లో రూ.1,500 తగ్గుదల న్యూఢిల్లీ/హైదరాబాద్, ఏప్రిల్ 28: బంగారం ధరలు పడిపోతున్నాయి. వరుసగా ఐదో రోజూ పుత్తడి విలువ క్షీణించింది. బుధవారం ఒక్కరోజే ఢిల్లీలో 10 గ్రాముల పసిడి ధర రూ.505 దిగి రూ.46,518కి చేరింది. అంత�